న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అంశాలపై పోరాటానికి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సారధ్యంలో తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్ప
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య 75వ ఏడాది వేడుకలను ఒక సంవత్సరం పాటు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చైర్మన్గా ఉంటారు. ముకుల
అమృత్సర్ : పంజాబ్లో నాయకత్వ మార్పు వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ను తప్పించాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ వర్గం మరోసారి డిమాండ్ చేస్తోంది. పార్టీ శ�
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం 19 ప్రతిపక్ష పార్టీల చీఫ్లతో నిర్వహించిన వీడ�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రతిపక్ష పార్టీల అధినేతలతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టీఎంసీ అధినేత్రి, బెంగ�
న్యూఢిల్లీ : మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవి పార్టీకి రాజీనామా చేసి తృణమూల్ కాంగ్రెస్లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సుస్మితా దేవ్ స్ధానంలో మహిళా కాంగ్రె�
న్యూఢిల్లీ, ఆగస్టు 16: కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపించారు. సోమవారం ఆమె తృణముల్ కాంగ్రెస్ (టీఎంస�
Sonia Meeting : 2024 పార్లమెంట్ ఎన్నికలకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఒక తాటిపైకి వచ్చేందుకు విడివిడిగా కలివిడిగా సమావేశమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం 10 జనపథ్కు వెళ్లి సోనియాతో ఆమె సమావేశమయ్యారు. కేంద్రంలో బీజ�
త్వరలో సోనియాతో మమత భేటీ?న్యూఢిల్లీ, జూలై 23: బెంగాల్లో ఉప్పు-నిప్పులా ఉండే తృణమూల్-కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలనుకుంటున్నాయా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపును నిలువరించడా�
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికల వరకూ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీయే ఆ పదవిలో కొనసాగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువనేతలకు, విధేయులకు పార్టీలో సముచిత స్ధ�