సొంత పార్టీపై వీహెచ్ సంచలన వ్యాఖ్యలు | కాంగ్రెస్ పార్టీ వ్యవహర శైలిపై పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంత రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రేవంత్ రెడ్డిపైనా ఆయన తీ
ధైర్యాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు | మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్తోపాటు కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.
బ్లాక్ ఫంగస్ను ఆయుష్మాన్ భారత్లో చేర్చాలి : సోనియా | బ్లాక్ ఫంగస్ చికిత్సను ఆయుష్మాన్ భారత్తో పాటు ఇతర ఆరోగ్య బీమా పథకాల్లో చేర్చాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఫలితాలు సాధించడం పట్ల పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరుత్సాహపూరి�
నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ.. | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం సోమవారం జరుగనుంది. వర్చువల్ విధానంలో జరిగే భేటీలో ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, పార్టీ వైఫల్యం.. భవిష్యత్ ప్రణ�
ఈ నెల 10న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ | కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 10న భేటీకానుంది. ఈ సందర్భంగా దేశంలో కొనసాగుతున్న కరోనా పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ : ప్రజల పట్ల సానుభూతి లేని పాలకులతో దేశం విలవిలలాడుతోందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శుక్రవారం మోదీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుత
సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మ�
ఏ ఎన్నిక చూసినా ఓటమే 5రాష్ర్టాల ఎన్నికల్లోనూ పరాజయమే పార్టీలో కానరాని గెలవాలన్న కసి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నాయకత్వ లేమి న్యూఢిల్లీ: మహామహులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ఎంతోమంది రాజకీయ ఉద్ధండులను �
బెంగాల్లో కాంగ్రెస్ ఖల్లాస్ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతమెంతో ఘనకీర్తి కలిగిన జాతీయ పార్టీ నేడు పది సీట్లు సాధించలేని దుస్థితి నెలకొంది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేప