న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్ల ఎగుమతితో దేశంలో కొరతను సృష్టించారని కేంద్ర సర్కార్పై వి�
సోనియా | దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లే
త్రిసూర్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీసీ చాకో.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపినట్లు పీసీ చాకో వెల్లడించారు. గతంలో కేరళలోని త్రిసూర్
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడుత సమావేశాలు రేపటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సారి రెండు విడుతలుగా నిర్వహించతలపెట్టిన బడ్జెట్ సమావేశాల్లో మొదటి విడుత
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేతో సీట్ల పంపకంపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ