కాంగ్రెస్| పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం జరగనుంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన వర్చువల్గ�
న్యూఢిల్లీ: పంజాబ్కు చెందిన కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతోపాటు రాహుల్ గాంధీని కలిశారు. పార్టీ ప్రధాన క
న్యూఢిల్లీ, జూలై 15: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న కమల్నాథ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాబోతున్నాడా? గురువారం ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్.. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇవాళ ఢిల్లీలో సోనియాను కమల్�
ఆహ్వానించిన సోనియా, రాహుల్ పార్టీలోకి వస్తే అప్పగించే బాధ్యతలపైనా చర్చ! రాజకీయవర్గాల్లో జోరుగా ఊహాగానాలు న్యూఢిల్లీ, జూలై 14: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్న�
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియ�
న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు ముదరడం, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే క్రమంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. న
న్యూఢిల్లీ : వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిస్ధాయిలో సాగేలా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ గురువారం పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు �
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం, డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీతో భేటీ అనంత
కరోనా టీకా తీసుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా | కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరోనాకు వ్యతిరేకంగా రెండు డోసుల టీకా తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణకు ఏడాది పూర్తి అయ్యింది. గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్ పార్ట�