సోనియాగాంధీ| దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేడు ఆ పార్టీ ఎంపీలతో సమావేశమవనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ భేటీలో మాజీ ప్రధాని మ�
ఏ ఎన్నిక చూసినా ఓటమే 5రాష్ర్టాల ఎన్నికల్లోనూ పరాజయమే పార్టీలో కానరాని గెలవాలన్న కసి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న నాయకత్వ లేమి న్యూఢిల్లీ: మహామహులకు రాజకీయ జీవితాన్ని ఇచ్చి, ఎంతోమంది రాజకీయ ఉద్ధండులను �
బెంగాల్లో కాంగ్రెస్ ఖల్లాస్ | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదు. గతమెంతో ఘనకీర్తి కలిగిన జాతీయ పార్టీ నేడు పది సీట్లు సాధించలేని దుస్థితి నెలకొంది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని తమ బాధ్యతలు నిర్వర్తించాల్సిన సమయం ఇదని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. మహమ్మారి కట్టడికి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సిన్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తప్పుపట్టారు. ఆ విధానం అసంబద్ధంగా ఉందని, వివక్షపూరితంగా ఉన్నట్లు ఆమె ఆరోపించారు. ఈ నేప
న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితులను దీటుగా ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. వ్యాక్సిన్ల ఎగుమతితో దేశంలో కొరతను సృష్టించారని కేంద్ర సర్కార్పై వి�
సోనియా | దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల మధ్య.. వైరస్ పరిస్థితిపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ శనివారం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రిలతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం అంటూ సోనియా సహా పది కీలకమైన ప్రతిపక్షాలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం లేఖ రాశారు. ఈ లే