న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ కామెంట్ చేశారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో వరుసగా మూడవ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అయితే మనీల్యాండరి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయ
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అదే పనిగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, పార్టీ మారడం చారిత్రక అవసరమని చెప్
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజన�
Sonia Gandhi | కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ప్రమేయం ఉన్నదని గుజరాత్ పోలీ
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్పీజీ, ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భం�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �