Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు హాజరవుతున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో అధికారులు నేషనల్ హెరాల్డ్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్ర సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. కొవిడ్ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో �
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకాలేదు. గత వారం ఆమె కరోనా బారిన పడ్డారు. దాని నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈడీ ఎదుట �
Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు ఈడీ ముందు విచారణకు హాజరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సోనియా ప్రస్తుతం కరోనాతో బాధపడుతున్నారు.
Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచా�
Priyanka Gandhi | కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. గురువారం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి పాజిటివ్ రాగా, నేడు ఆమె కూతురు, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా �
Sonia Gandhi | కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన�
పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ గుడ్బై చెప్పడంపై కాంగ్రెస్ స్పందించింది. పార్టీ నుంచి నేతలు పోతుంటారు.. వస్తుంటారు.. ఎవర్నీ నిందించలేము అని పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోప�
కాంగ్రెస్లో వేగంగా వికెట్లు పడిపోతున్నాయి. కీలకమైన ప్లేయర్లు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెప్పేస్తున్నారు. నిజానికి జీ 23 గ్రూప్ కాస్త చల్లబడిన తర్వాత కాంగ్రెస్లో ఇక అసమ్మతి, అసంతృప్తుల
కాంగ్రెస్ పార్టీలో చేరడం కుదరదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజులకు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పీకే ప్రధాన అనుచరుడు, వ్యూహకర్త సునీల్ కనుగోలుకు కీలక బాధ్�
జైపూర్: గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2 నుంచి దేశ వ్యాప్త యాత్రను ప్రారంభిస్తామని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్ జోడో యాత్ర’ నిర్వహిస్త