Congress presidential elections:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బె�
కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను కోరారని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్ద�
Mahatma Gandhi | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్,
Congress President | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ క�
Rajasthan Congress crisis | రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత�
Ashok Gehlot | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా? ఊడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో రాజస్థ�
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీపై అనిశ్చితి నెలకొన్నది.
Sonia Gandhi | చ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు