యోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గెహ్లాట్, చిదంబరం పేర్లు పరిశీలన అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా మౌనముద్రలోనే రాహుల్ 20 నుంచి ఎన్నికల ప్రక్రియ! (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవలే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి కూడా కొ�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆప్ నేత హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకు
కేంద్రం చేతిలో వేధింపుల అస్త్రంగా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు.. దారికొస్తే వదిలేసుడు ఈడీ దర్యాప్తు కేసుల్లో మూడు శాతంలోపే శిక్షల రేటు కేసులు సాగదీస్తూ ప్రత్యర్థులను కుంగదీసే ఎత్తుగ�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ కామెంట్ చేశారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో వరుసగా మూడవ రోజు సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆమె ఈడీ ఆఫీసు నుంచి వెళ్లిపోయారు. అయితే మనీల్యాండరి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో రెండో సారి సోనియా విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంటి నుంచి సోనియా బయలుదేరిన సమయ
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యవహార శైలిపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తున్నది. అదే పనిగా పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం, పార్టీ మారడం చారిత్రక అవసరమని చెప్