Joyful Moment | జనాల్లో ఉన్నప్పుడు కూడా తల్లి సోనియాగాంధీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఎప్పుడూ సిగ్గుపడరు. తల్లి బూట్లకు షూలేస్ కట్టడం దగ్గరి నుంచి
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు
Priyanka Gandhi Vadra | సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర�
కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
Mallikarjun Kharge:కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
sonia gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓటేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆమె ఓటేశారు. ఆ తర్వాత మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సందర్భం
Congress presidential elections:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ నేతలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఓటేశారు. ఇక పోటీలో నిలిచిన మల్లిఖార్జున్ ఖర్గే బె�
కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను కోరారని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.
Sonia Gandhi:ప్రస్తుతం కర్నాటకలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాహుల్తో కలిసి సోనియా గాంధీ కూడా యాత్రలో నడిచారు. మాండ్య జిల్లాలో జరిగిన యాత్రలో ఆమె కొద్ద�
Mahatma Gandhi | గాంధీజీ 153వ జయంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కర్,