జులై 17న బెంగళూర్లో జరిగే విపక్ష పార్టీల తదుపరి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాలని 24 పార్టీలకు ఆహ్వానం పంపారు.
కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో రూ.2వేల పింఛన్ అమలు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సవాల్ చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి తప్పుడు ప్రచారాలు, అబద్ధపు మ
Rahul Gandhi | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం పాట్నాలో విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన లాలూ కాంగ్రెస్ అ�
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) 32వ వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీలోని వీర్ భూమీలో (Vir Bhumi) ఉన్న ఆయన సమాధి వద్ద పు
కర్ణాటక కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్నది. సీఎం అభ్యర్థిని ఎంపిక చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం గత మూడు రోజులుగా మల్లగుల్లాలు పడుతున్నది.
Sachin Pilot | రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
vishkanya | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ నేతలు ఉన్నారని, అందుకే సోనియా గాంధీని అవమానించేలా ఇలా మతిలేని మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎంపీగా తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని శనివారం ఖాళీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 19 సంవత్సరాలుగా ఈ ఇంటిని భారత ప్రజలు తనకు ఇచ్చారని, వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన
లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్లోని తన అధికార నివాస గృహాన్ని ఖాళీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను లోక్సభ సచివాలయం ఎంపీగా అనర్హుడిగా ప
Rahul Gandhi | లోక్సభ సభ్యుడిగా ఎంపికైన సమయంలో రాహుల్గాంధీకి కేంద్ర ప్రభుత్వం 12 తుగ్లక్ లేన్లో ఒక బంగ్లాను కేటాయించింది. ఇప్పుడు ఎంపీ పదవిని కోల్పోవడంతో బంగ్లాను ఖాళీ చేయాలని ఆదేశించింది. దాంతో ఆయన ఇవాళ తన బ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కార్ అన్ని విధాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని మంగళవారం ఓ వార్తాపత్రికక
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత సోనియా గాంధీ (Sonia Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య మూల స్తంభాలను కేంద్ర ప్రభుత్వం కూలదోస్తోందని మండిపడ్డారు.