మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు (OBC quota) సబ్ కోటా ఏర్పాటు చేయాలని ఈ బిల్లుకు మద్దతిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. లోక్సభలో ఆ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. భారతీయ మహిళల పోరాటం ఎనలేనిదన్నారు. మహి�
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ ఇవాళ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చను చేపట్టనున్నారు.లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను రాష్ట్ర ప్రజల నమ్మరని, సోనియాగాంధీవి బూటకపు హామీలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు.
తెలంగాణ అభివృద్ధికి కొత్త అధ్యాయం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నదంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణవాదులు ఎద్దేవా చేస్తున్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీకి వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లు వెలిశాయి. . సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కి�
రాష్ట్రంలో ఆదరణ పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పడరాని పాట్లు పడుతున్నది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల చేరికలు అంటూ ఎంత హడావుడి చేసినా పెద్దగా ప్రభావం చూపడం లేదు.
MLC Kavitha | మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొంది 20 సంవత్సరాలు దాటిందని, ఇంకా లోక్సభ ఆమోదం పొందాల్సి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇన్నేళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా, రాహుల్ ఎందుకు మాట్లా
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను దగా చేసేందుకు రెడీ అవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆ పార్టీ వైఖరేంటని ప్రశ్నించారు. డిక్లరేషన్ల ముసుగ�
MLC Kavitha | పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చర్చించడానికి తొమ్మిది అంశాలను ప్రతిపాదిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ రాసిన లేఖలో మహిళా రిజర్వేషన్ బిల్లు అం�
Parliament special session | కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్ నూతన భవనం (Parliament New
Building) నిర్మించిన విషయం తెలిసిందే. ఆ భవనాన్ని మే 28వ తేదీన ప్రధాని మోదీ (Pm Modi) ఘనంగా
ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు కొత్త భవనంలో ఎలాంటి సమావేశాలూ
సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా వివరాలను కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) బుధవారం లేఖ రాశారు.