Congress President | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ప్రధానంగా ఇద్దరి మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కొత్తగా మల్లికార్జున్ ఖర్గే పేరు తెరపైకి వచ్చింది. జీ-23లో సభ్యుడిగా ఉన్న శశిథరూర్ క�
Rajasthan Congress crisis | రాజస్థాన్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతున్నది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో.. మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ భేటీ అయ్యారు. అంతకు ముందే మధ్యాహ్నం పార్టీ అధినేత్రితో ముఖ్యమంత�
Ashok Gehlot | కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికల బరి నుంచి సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ తప్పుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠం ఉంటుందా? ఊడుతుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మరో రెండు రోజుల్లో రాజస్థ�
రాజస్థాన్లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో అధ్యక్ష పదవికి అశోక్ గెహ్లాట్ పోటీపై అనిశ్చితి నెలకొన్నది.
Sonia Gandhi | చ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు
అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాతృ వియోగం జరిగింది. ఆమె తల్లి పవోలా మైనో ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆగస్టు 27న ఆమె తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియ
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. నేటి నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుప�