Sonia Gandhi :ఊపిరితిత్తుల సమస్యతో సోనియా బాధపడుతున్నారు. బ్రాంకైటీస్ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని గంగా రామ్ హాస్పిటల్లో ఆమెను చేర్పించారు.
Sonia Gandhi: రాజకీయాలకు సోనియా రిటైర్మెంట్ చెప్పే అవకాశాలు ఉన్నాయి. రాయ్పూర్ మీటింగ్లో ఆమె పరోక్ష వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర సక్సెస్తో తన ఇన్నింగ్స్ ముగుస్తున్నట్లు ఆమె చెప్పారు.
Congress | కాంగ్రెస్ (Congress) పార్టీ 85వ ప్లీనరీ (Party Plenery) సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏఐసీసీ చీఫ్ (Aicc Chief) మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) అధ్యక్షతన ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాజధాని రాయపూర్ ( Raipur) వేదికగా ఈ సమావేశాలు 3
Sonia Gandhi కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ గంగా రామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. రొటీన్ చెకప్ కోసం ఆమె హాస్పిటల్ వెళ్లినట్లు తెలుస్తోంది. సోనియా కూతురు ప్రియాంకా గాంధీ వద్రా కూడా ఆమెత
Joyful Moment | జనాల్లో ఉన్నప్పుడు కూడా తల్లి సోనియాగాంధీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ఎప్పుడూ సిగ్గుపడరు. తల్లి బూట్లకు షూలేస్ కట్టడం దగ్గరి నుంచి
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు
Priyanka Gandhi Vadra | సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర�
కాంగ్రెస్ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గేను సోనియా గాంధీ అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సోనియా గాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
Mallikarjun Kharge:కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీ రాహుల్�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గెలిచిన మల్లికార్జున ఖర్గే తొలుత సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. అయితే ఆయనకు అపాయింట్మెంట్ లభించలేదు.
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ అధ్యక్ష పార్టీ ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో
sonia gandhi:కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇవాళ జరిగిన ఎన్నికలో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓటేశారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆమె ఓటేశారు. ఆ తర్వాత మీడియా వేసిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈ సందర్భం