అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో సీనియర్ నేత శశి థరూర్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సోమవారం టెన్ జన్పధ్లోని ఆమె నివాసంలో భేటీ అయ్యారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాతృమూర్తి పోలా మినో కన్నుమూశారు. ఆమె వయసు 90ఏండ్లు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇటలీలోని తన స్వగృహంలో గత నెల 27న మృతిచెందారు. 30న అంత్యక్రియలు నిర్వహించారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాతృ వియోగం జరిగింది. ఆమె తల్లి పవోలా మైనో ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆగస్టు 27న ఆమె తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియ
సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనల సందర్భంగా విద్వేష ప్రసంగాలు చేశారంటూ తమపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ అఫిడవిట�
న్యూఢిల్లీ, ఆగస్టు 20: 137 ఏండ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. నేటి నుంచే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుప�
యోచనలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గెహ్లాట్, చిదంబరం పేర్లు పరిశీలన అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా మౌనముద్రలోనే రాహుల్ 20 నుంచి ఎన్నికల ప్రక్రియ! (న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక ప్రతినిధి);కాంగ్రెస్
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మరోసారి కొవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసొలేషన్లో ఉన్నారు. ఇటీవలే ఆమె కూతురు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీకి కూడా కొ�
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఆప్ నేత హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ హేమ మాలిని పార్లమెంట్లో ఓటు హక్కు వినియోగించుకు
కేంద్రం చేతిలో వేధింపుల అస్త్రంగా దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలు.. దారికొస్తే వదిలేసుడు ఈడీ దర్యాప్తు కేసుల్లో మూడు శాతంలోపే శిక్షల రేటు కేసులు సాగదీస్తూ ప్రత్యర్థులను కుంగదీసే ఎత్తుగ�