న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఆమెను అధికారులు విచారించారు. మధ్యాహ్న భోజన�
Sonia Gandhi | కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ గురువారం ఈడీ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసిన విషయం విధితమే. ఈడీ విచార�
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎంగా ఉన్న నరేంద్రమోదీని ఇరికించేందుకు కాంగ్రెస్పార్టీ దివంగత నేత అహ్మద్ పటేల్ కుట్రపన్నారని, ఆ కుట్రలో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ప్రమేయం ఉన్నదని గుజరాత్ పోలీ
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలను ప్రభావితం చేసే ఎల్పీజీ, ధరల పెరుగుదలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భం�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. �
మమ్మల్ని బండకేసి కొట్టే అధికారం ఎవడిచ్చాడు ? మేమేమైనా నీ కూలీలమా.. నీ బంట్రోతులమా..? నువ్వు తీస్మార్ఖాన్వా? నీతో పార్టీకి లాభం లేదు నువ్వు పార్టీనే లేకుండా చేద్దామనుకుంటున్నావా..? టీపీసీసీ చీఫ్ రేవంత్�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడిన సోనియాగాంధీ.. వారం రోజుల పాటు ఆస్ప
న్యూఢిల్లీ: ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ సోమవారం కలిశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సమన్ల నేపథ్యంలో భారీ ర్యాలీగా ఈడీ కార్యాలయా�