SLBC | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట
SLBC | ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
SLBC | నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం రెండుసార్లు వెళ్లిన బృందాలు లోపల ప్రమాదం జరిగిన ప్రదే�
ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్నవారి ప్రాణాలు ఆగమ్యగోచరంగా మారినా ప్రభుత్వానికి పట్టదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరమారావు మం డిపడ్డారు. ఒక అడుగు ముందుకు.. వందడుగులు వెనకి అన్నట్టు
పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. హస్తం పార్టీ ప్రభుత్వాలు నిర్మించే సాగునీటి ప్రాజెక్టులను చూస్తే ఈ సామెత గుర్తుకురాక మానదు. కనీస అవ
మాది పంజాబ్. మా తమ్ముడు గురుప్రీత్సింగ్ ఇక్కడ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సొరంగం ప్రమాదంలో మా తమ్ముడు లోపల చిక్కుకున్నాడు. బాధితుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? మాది నిరుపేద కుటుంబం. మా తమ్ముడ�
ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదస్థలికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం గురువారం వెళ్లనున్నది. మాజీ మంత్రి టీ హరీశ్రావు సారథ్యంలో బీఆర్ఎస్కు చెందిన ఉమ్మడి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ముఖ్యనాయకులు ఘటనా స్�
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని సార్లు ఢిల్లీకి వెళ్లినా.. రాష్ర్టానికి తెచ్చేది గుండు సున్నానే అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. సీఎం 36 సార్లు కాదు.. వంద సార్లు ఢిల్లీకి వెళ్లినా ఆశ్చర్యపోనవసరం లే�
ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న ఎనిమిది మంది ఆచూకీ కనుగొనేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతంలో నీళ్లు ఉబికి వస్తుండటంత, బురద ఎక్కువగా ఉండట, విద్యుత్ లేక�
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
ఎస్ఎల్బీసీ సొరంగం భయంకరంగా మారింది. అడుగు కూడా ముందుకు వేయలేని దుర్భర పరిస్థితి నెలకొన్నది. టన్నెల్లోని అడుగడుగునా ప్రతికూల పరిస్థితే ఎదురవుతున్నది.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా బీజేపీ మాత్రం కికురుమనడం లేదు. ఘటన జరిగిన రోజు ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలిచ్చారు. ఆ తర్వాత గప్చుప్ అయ్యారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఓవైపు సహాయ చర్యలను మరింత వేగవంతంగా కొనసాగిస్తూనే, జరిగిన ప్రమా