శ్రీశైలం ఎడమగట్టు ఎస్ ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న 8మందిని బయటకు తీసుకురావడానికి రెండురోజులుగా సహాయక చర్యలు కొ నసాగుతున్నాయి. ఆర్మీ , సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృం దాలు ఆద
ఎస్ఎల్బీసీ టన్నెల్లో (SLBC Tunnel Mishap) చిక్కుకున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. అయితే సహాయక చర్యలకు మట్టి, నీరు అడ్డుపడుతున్నాయి. ఈ క్రమంలో సొరంగం లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృంద
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 4.1,8 ఏకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ఫీడ్త గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం (SLBC Tunnel) రూపుదిద్దుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి రోజుకు అర టీఎంసీ చొ�
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో (SLBC Tunnel Mishap) చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించి. అర్ధరాత్రి నుంచి సహాయక చర
శ్రీశైలం ఎడమగట్టు (SLBC) టన్నెల్లో భారీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరు�
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) ప్రాజెక్టు సొరంగం కూలిన ఘటనకు సర్కార్ ప్రచార యావ తప్ప మరేమీ కాదని ఇంజినీర్లు బాహాటంగానే విమర్శిస్తున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన�
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం ఇన్లెట్ వైపు తవ్వకాల పనుల్లో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. శ్రీశైలం రిజర్వాయర్కు ఆనుకుని నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద సొరంగ మార్గం ఇన్లెట్ మొదలవుతుంద
దగాపడ్డ తెలంగాణపై కాంగ్రెస్ పిడుగు. కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొరంగం. మట్టిపొరల కింద నాలుగు రాష్ర్టాలకు చెందిన 8 మంది కూలీలు.. నీటిజలమాటున వారి యోగక్షేమాలు ఎలా ఉన్నాయో? యావత్దేశం ఉలిక్కిపడ్డది.
నల్లగొండ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు ఏర్పాటుచేస్తున్న శ్రీశైలం ఎడమగట్టు ఎస్సెల్బీసీ టన్నెల్లో భారీ ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల
నల్లమల ప్రాంతంలోని అ మ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ టన్నెల్లో భారీ ప్రమా దం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 42మంది కా ర్మికులు, ఇంజినీర్లు ప్రాణా లతో బయటపడగా.. మిగిలిన ఎనిమిది మంది �
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న ఇద్దరు ఇంజినీర్లతోపాటు 8 మంది కార్మికులను కాపాడాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ డిమాండ్ చేశారు. టన్నెల్ పనులు పూర్తయ్యేంత వరకు రక్షణ చర్యలు చేపట�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన�
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానికితనానికి ఈ ఘటన నిదర్శనమని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదానికి సీఎం రేవంత్రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కుప్పకూలిన ఘటన మరువకముందే రా
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి సంబంధించి అన్ని విధాలుగా సహకరిస్తామని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. సీఎం రేవంత్రెడ్డికి ఫోన్ చేసిన ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. ఘటన జరిగిన తీరు, సహాయక చర్యలపై ఆరా తీశారు