ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రతి సాగునీటి ప్రాజెక్టు తెలంగాణకు జరిగిన ద్రోహానికి సాక్ష్యమే! తాజాగా ఇవుడు వార్తల్లోకెక్కిన శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం దానికి మినహాయింపు కాదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర ప్�
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు నాలుగోరోజూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ప్రమాదం జరిగి 72 గంటలు దాటినా వారి ఆచూకీ లభించలేదు. ప్రమాద స్థలాన్ని కనుగొనడ�
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు మూడోరోజు రెస్క్యూ ఆపరేషన్ కొసాగింది. సోమవారం తాజాగా విశాఖపట్నం నుంచి నేవీ బృందం, ఐఐటీ చెన్నైకి చెందిన నిప�
పేదరికంతో ఉన్న త మ కుటుంబాలకు ఆసరా గా ఉండి ఆదుకునేందు కు రాష్ట్ర సరిహద్దులు దా టి వచ్చిన జార్ఖండ్ కూలీల కుటుంబాలు తమ పిల్లల ఆచూకీ కోసం ఎ దురుచూస్తున్నారు. రో జూ ఫోన్లో యోగక్షేమా లు మాట్లాడుకునే కుటు ంబ స�
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది ఆచూకీ తెలియని విపతర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని, ఇది దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం వద్ద సహాయక చర్యలకు సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేపడుతున్న చర్యలు ముందుకు సాగడం లేదు.
SLBC Tunnel | మహబూబ్ నగర్: నాగర్కర్నూల జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంపై విమర్శలు వస్తుండటంతో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలు
Jagadish Reddy | ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం దురదృష్టకరమని మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. 8 మంది కార్మికులు ఇంకా టన్నెల్లోనే చిక్కుకుని ఉన్నారని తెలిపారు. వారి ప్రాణాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం చ
నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై ప్రతిష్టంబన కొనసాగుతున్నది. సహాయక చర్యల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితుల
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు అధికార యంత్రాంగం తీవ్రప్రయత్నా లు కొనసాగిస్తున్నది.
టన్నెల్ బోర్ మిషన్ (టీబీఎం) నడుస్తున్నప్పుడు పైనున్న కొండలు అదురుతున్నాయి.. నీటి ఊటలు.. మట్టితో కలిసి పడుతున్నాయి.. ప్రమాదం ఉందని ముందే తెలిసినప్పటికీ.. సర్కార్ ఆదేశాలతో పనులు చేపట్టిన కంపెనీ కార్మికు�
ఎస్సెల్బీసీ సొరంగం ప్రమాద ఘటనకు సంబంధించి కీలక అంశాలు తెరమీదకు వస్తున్నాయి. ఎలాంటి పరీక్షలు, అధ్యయనాలు చేయకుండానే పనులు హడావుడిగా ప్రారంభించినట్టు అర్థమవుతున్నది. కేవలం నిర్మాణ కంపెనీ అనామతు పరీక్షలత�
నాగర్కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బిసి) సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముమ్మురంగా సాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ �
ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ పట్టణంలో తన స్వగృహంలో విలేకరులతో మాట్