ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించేందుకు బీఆర్ఎస్ బృందానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించింది. ఇద్దరు ఐజీలు, ముగ్గురు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, డ
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం ఆరు రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చి పోతున్నారని మ�
మరో మూడు రోజుల్లో ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. మరో మూడు నెలల్లో తిరిగి సొరంగం పనులు ప్రారంభిస్తామని వివరించారు.
రేవంత్రెడ్డి ధనదాహం వల్లే 8 మంది కార్మికులు ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చికుకున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వారంతా ఇప్పటికీ సజీవంగా ఉన్నారో, లేదోననే ఆందోళన నెలకొన�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హ�
SLBC | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు వద్దకు మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు నేత�
KTR | ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్రెడ్డి (Revanth Reddy) పై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ (Working president) కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు. సీఎంకు ఏ పని ఎలా చేయాలో తెలియక ఇతరులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Jagadish reddy | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుగా సొరంగం పనులు ముందుకు కదలక పోవడానికి నీటి ఊటనే కారణమని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy )అన్నారు.
SLBC | ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) సొరంగంలో చిక్కుకొన్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. శనివారం ఉదయం సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద సెగ్మెంట్లు ధ్వంసమై నీటితో కలిసిన పచ్చి మట
SLBC | ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టు కంపెనీ నిర్దాక్షిణ్యంతో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనుల్లో ఎనిమిది మంది ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిన దుస్థితి తలెత్తింది.
SLBC | నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. లోపలికి వెళ్లి వచ్చిన సహాయ బృందాలు చెప్తున్న వివరాలు నివ్వెరపోయేలా ఉన్నాయి.
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రతికూల వాతావరణం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. బుధవారం తెల్లవారు జామున, సాయంత్రం రెండుసార్లు వెళ్లిన బృందాలు లోపల ప్రమాదం జరిగిన ప్రదే�