పొరుగు రాష్ర్టాలతో చిక్కులు. అనుమతులు రానేరావు. నిధులు ఉండవు. సంవత్సరాలు గడిస్తే తప్ప సర్వేలు పూర్తికావు. భూసేకరణ ముందుకు పోదు. ఆనకట్టలు కట్టరు. అనామతుగా సర్కారు భూమి ఉన్న చోట మట్టి తవ్వడం, కాలువ తీయడం.. ఇద�
బీఆర్ఎస్, ఇతర ప్రజాసంఘా ల నేతల విమర్శల దాడితో సీఎంలో కదలిక వచ్చింది. 8 మందిని బలిగొన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రాకపోవడాన్ని తప్పబట్టడంతో తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
Harish Rao | మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన విషయాలు నిర్లక్ష్యం చేసి ఆదరబాదరగా ఎస్ఎల్బీసీ పనులు పరిగెత్తించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండ�
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎట్టకేలకు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC Tunnel) సొరంగంలో ప్రమాదం జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఆయన ప్రమాద స్థలిని పరిశీలించనున్నారు. ఆదివార�
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు తొమ్మిదోరోజు (SLBC Tunnel Rescue) కొనసాగుతున్నాయి. టన్నెల్లో 8 మంది ఎక్కడున్నారో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృం�
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరికి రెండు రోజుల్లో జరిగిన పైరెండు ఘటనలే నిదర్శనం. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ ఘటనలో ప్రభుత్వం ఒకో పార్టీతో ఒకో విధంగా వ్యవహరిస్తుండటం�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 8 ఏసీ అంబులెన్స్లు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ వాహనాలు శుక్రవారం మధ్యరాత్రి అక్కడికి చేరుకున్నాయి. వాటిలో సిబ్బంది ఎవరూ లేరు. ఫ్రీజర్ మాత్రమే పెట్టుక
ఎల్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అన్వేషణ కొనసాగుతున్నదని, ఆదివారం సాయంత్రంలోగా సహాయ చర్యలు పూర్తయ్యే అవకాశం ఉన్నదని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
నాగర్కర్నూల్ జిల్లా దోమల పెంట ఘటనలో మృతదేహాల వెలికితీతకు అనేక అడ్డంకులు వస్తున్నాయి. శనివారం తెల్లవారుజామునే అంతా అయిపోతుందని భావించిన అధికార యంత్రాంగానికి జీరో పాయింట్ వద్ద ప్రతికూల పరిస్థితులు �
ఎస్ఎల్బీసీ టన్నెల్ (SLBC Tunnel Mishap) వద్ద ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించకపోవడ�
ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఉదయం టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎ�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో మృతదేహాలను గుర్తించడంలో గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ కీలకంగా పని చేసింది. ఈ పద్ధతిలో ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను ప్రమాద స్థ లంలో ఉపరితలం నుంచి భూమిలోపల�