స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ పార్టీలో పద్మశాలీలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నామని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా క�
సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 1
రైతు బంధు సాయం వచ్చేసింది. జిల్లా రైతులకు ముందుస్తుగా పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు ద్వారా పెట్టుబడి సా యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల
జిల్లాలో జరుగుతున్న సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంస్థ ) ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని ఎమ్మెల్యేలు రవి శంకర్, రసమయి బాల కిషన్ ధీమాను వ్యక్తం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,
ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. ఉదయం నుంచే భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకుని, కోడెమొక్కు తీర్చుకున్నారు
సిరిసిల్ల విద్యుత్ సహకార సంస్థ ఎన్నికల నేపథ్యం లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మండలాల వారీగా కసరత్తు చేస్తున్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని వే ములవాడ పురపాలక సంఘం, వేములవాడఅర్బన్, వేములవాడ �
రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఏడ్చే మగవాళ్లని నమ్మొద్దు.. అని పురాణాలు చెబుతున్నాయి’ అంటూ బం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు