రాజన్న ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తుల తాకిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయశాఖ భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, వసతిగదులు, బస్టాండ్ తదితర చోట�
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ టౌన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఏడ్చే మగవాళ్లని నమ్మొద్దు.. అని పురాణాలు చెబుతున్నాయి’ అంటూ బం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో రద్దీగా కనిపించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
పరమశివుడు, దామోదరుడికి అత్యంతప్రీతికరమైన కార్తీక సోమవారం రాజన్న సిరిసిల్ల వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం కార్తీకశోభను సంతరించుకుంది. ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించా�
హైకోర్టు ఆదేశాలతో ఎడేండ్ల తర్వాత సెస్ ఎన్నికల నగార మోగింది. ఈ నెల 1న షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 24న ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నది. ఓటరు �
కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్�
సకల వసతులు.. ఆధునిక హంగులతో చేపడుతున్న సిరిసిల్ల జిల్లా మెడికల్ కాలేజీ శరవేగంగా నిర్మితమవుతున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూరైన ఈ కళాశాలను వచ్చే విద్యాసంవత్సరం న
మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతిష్టాత్మక సెస్(సహకార విద్యుత్ సరఫరా సంస్థ) ఎన్నికల నగారా మోగింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ కోఆపరేటివ్ ఎలక్షన్ అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ ఎన్నికల నోటిఫికేషన్ వి
కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ పార్వ తీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎటుచూసినా సంద డి కనిపించింది
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన కుట్రలపై గులాబీ దళం భగ్గుమన్నది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడంపై సర్వత్రా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. కాషాయ పార్టీ చేస్తున్న
Siricilla Saree | సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ వినూత్న ఆలోచనతో తయారు చేసిన 27 సుగంధ ద్రవ్యాలతో పరిమళించే పట్టు చీరను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆవిష్కరించారు. విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చంద