టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ
‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ
వానలతో నష్టపోయిన బాధితులకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ. 11, 63, 900 పరిహారాన్ని మంజూరు చేయించారు. ఇంత పెద్దమొత్తంలో పరిహార
ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిర�
హరిత తెలంగాణే లక్ష్యంగా ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంతంగా ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటే ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే 72 రకాల 65 లక్షలు మొక్�
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
రాజన్న సిరిసిల్ల, జూన్, 8( నమస్తే తెలంగాణ) : ఈ నెల 12 వ తేదీన జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార�
రాష్ట్ర మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగం దశ, దిశను మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. రాజన్న సిరిస�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితమే వీరు చె
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎర్రగడ్డ తండాలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై సెస్ ఎండీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండ�
సిరిసిల్ల రూరల్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్లలోని బీవై నగర్లో మరమగ్గాల ఖార్ఖానాలో విద్యుత్ షాక్ గురై జక్కని నారాయణ (55) అనే కార్మికుడు మృతి చెందాడు. స్థానిక బీవై నగర్లోని హనుమండ్ల రాంన�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అ�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి