రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
రాజన్న సిరిసిల్ల, జూన్, 8( నమస్తే తెలంగాణ) : ఈ నెల 12 వ తేదీన జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార�
రాష్ట్ర మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగం దశ, దిశను మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. రాజన్న సిరిస�
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం పీర్లపల్లి అటవీప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మూడురోజుల క్రితమే వీరు చె
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని ఎర్రగడ్డ తండాలో ఇటీవల జరిగిన విద్యుత్ ప్రమాదంపై సెస్ ఎండీ రామకృష్ణ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారిపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండ�
సిరిసిల్ల రూరల్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సిరిసిల్లలోని బీవై నగర్లో మరమగ్గాల ఖార్ఖానాలో విద్యుత్ షాక్ గురై జక్కని నారాయణ (55) అనే కార్మికుడు మృతి చెందాడు. స్థానిక బీవై నగర్లోని హనుమండ్ల రాంన�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అ�
జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి
రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండ�
ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో...
రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గిరిజన తండాల్లో పలు అభివృద్ధి పనులను మంత్
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన సంకోజీ రమేశ్- లావణ్య దంపతుల కొడుకు శివ(2నెలలు) గుండె సంబంధిత వ్యాధితో జన్మించాడు. బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద
వివాదాస్పద వీడియోలో నటించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ నటి సరయూతో పాటు మరో ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కూడా విచారించారు.