రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అర్షపల్లి శ్రీకాంత్ వస్త్ర పరిశ్రమపై ప్రచురించిన పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కలం నుంచి వెలువడిన ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నాడు-నేడు’ అనే ఈ పుస్తకం �
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (హానర్స్)లో డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెడుతున్నట్టు సొసైటీ కార్యదర్శి రొనాల్డ్�
శ్రావణ మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం భక్తులతో రద్దీగా కనిపించింది. వేకువజామునుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించుక�
మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా
ఈ భవనాన్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తున్నదా? బ్రిటన్, అమెరికాలోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, ఎంఐటీలను చూసినట్టు తోస్తున్నదా? సరిగ్గా చూడండి ఇది మన స్కూలే.. తెలంగాణలో విద్య పరిణామ క్రమానికి ఈ చిత�
టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో బుధవారం పార్టీ మ
‘రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూలైలో సాధారణం కంటే 450 శాతం అత్యధికంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధ
వానలతో నష్టపోయిన బాధితులకు అమాత్యుడు కేటీఆర్ అండగా నిలిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న 335 ఇండ్లకు రూ. 11, 63, 900 పరిహారాన్ని మంజూరు చేయించారు. ఇంత పెద్దమొత్తంలో పరిహార
ఎడతెరిపిలేని వానలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనతో సోమవారం సిర�
హరిత తెలంగాణే లక్ష్యంగా ఏడు విడుతలుగా చేపట్టిన హరితహారం విజయవంతంగా ఎనిమిదో విడుతకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లాలో 33.72 లక్షల మొక్కలు నాటే ప్రణాళికతో సిద్ధమవుతున్నది. ఇప్పటికే 72 రకాల 65 లక్షలు మొక్�
రేపటి తెలంగాణకు సిరిసిల్ల ప్రగతే ప్రతిబింబమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ వ్యాఖ్యానించారు. కుల, మత ఆధిపత్యాన్ని తెలంగాణ నేల సహించదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల�
రాజన్న సిరిసిల్ల, జూన్, 8( నమస్తే తెలంగాణ) : ఈ నెల 12 వ తేదీన జిల్లాలో టెట్ పరీక్ష నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సమీకృత జిల్లా కార�
రాష్ట్ర మత్స్యరంగంలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. ఇప్పటికే ఉచిత చేపపిల్లల పంపిణీ పథకంతో మత్స్యరంగం దశ, దిశను మార్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నది. రాజన్న సిరిస�