రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�
రాష్ట్ర స్థాయి కబడ్డీ విజేతలు ఎవరో మరికొద్ది గంటల్లోనే తేలిపోనున్నది. సిరిసిల్లలోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాళాల వేదికగా రెండ్రోజులుగా జూనియర్ బాల, బాలికల టోర్నమెంట్ హోరాహోరీగా జరుగుతుండ�
ప్రపంచ నూలు ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, భారత్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దేశంలో గుజరాత్ (125 లక్షల బేళ్లు), మహారాష్ట్ర (85 లక్షల బేళ్లు), తెలంగాణ (50 లక్షల బేళ్లు) మొదటి మూడు స్థానాల్లో...
రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ చొరవతోనే తండాలు నేడు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని రుద్రంగి మండలం మానాల గిరిజన తండాల్లో పలు అభివృద్ధి పనులను మంత్
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట గ్రామానికి చెందిన సంకోజీ రమేశ్- లావణ్య దంపతుల కొడుకు శివ(2నెలలు) గుండె సంబంధిత వ్యాధితో జన్మించాడు. బాలుడికి శస్త్రచికిత్స అవసరమని వైద
వివాదాస్పద వీడియోలో నటించడంతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబ్ నటి సరయూతో పాటు మరో ముగ్గురిని బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం కూడా విచారించారు.
రజకుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా ఆధునిక సౌకర్యాలతో మోడ్రన్ ధోబీఘాట్లను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. ఏడాది వ్యవధిలోనే సిరిసిల్లలో రూ.1.34 కోట్లతో నిర్మించిన రాష్ట్రంలోనే తొలి మోడ్రన్ ధ�
హైదరాబాద్ : హైదరాబాద్కు చెందిన స్టార్టప్ కంపెనీ గ్రావ్టన్ మోటార్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ బృందానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ కంపెనీ తెలంగాణల�
మలక్పేట : వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి అన్నారు. ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మంజూ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించి దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా మెరుగు
Telangana | కేంద్రం యాసంగి వడ్లు కొంటామనే దాకా బీజేపీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ మెడలు వంచా�
Basavaraju Saraih: సిరిసిల్ల నియోజకవర్గంలోని అల్మాస్పూర్లో బాలికపై లైంగిక దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని టీఆర్ఎస్ తమ పార్టీ నుంచి బహిష్కరించింది. సిరిసిల్ల ఎమ్మెల్యే
వెలుగు పత్రి | ముఖ్యమంత్రి కేసీఆర్ పై అసత్యపు కథనాలు రాసిన వెలుగు పత్రికను రాష్ట్రంలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ యూత్ నేతల నిరసన చేపట్టారు.
Oil Farm | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని స్థాపించేందుకు ముందుకు వచ్చిన ఎఫ్జీవీ కంపెనీ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా