విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి విజేతలుగా నిలువాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తానని జూలైల�
‘రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది పేదల ప్రభుత్వం. వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రభుత్వం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ నాలుగేండ్ల చిన్నారిపై నాలుగు రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయగా, శుక్రవారం వెలుగు చూసింది.
‘రాజన్న సిరిసిల్ల చాలా పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడి కార్మిక, ధార్మిక క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్లా టెక్ట్స్టైల్పార్క్ కమాన్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చ�
‘మన ఊరు- మన బడి’లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే తొలి కేజీ టూ పీజీ క్యాంపస్ రూపుదిద్దుకున్నది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒకే చోట కేజీ టూ పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్యను అందిస్తామన్న స�
సీఎం కేసీఆర్, మంత్రికేటీఆర్ పిలుపుతో వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈక్రమంలో సిరిసిల్లలోని బీఆర్ఎస్ సీనియర్ నేత చీటి నర్సింగరావు తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
సిరిసిల్ల సహకార విద్యుత్తు పంపిణీ సంఘం (సెస్) ఎన్నికల్లో 15 డైరెక్టర్ పదవులన్నింటినీ బీఆర్ఎస్ గెలువడం ట్రైలర్ మాత్రమేనని.. మున్ముందు అసలు సినిమా చూపిస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత
నేతన్న కుటుంబాలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న నేతన్న బీమా పథకానికి సంబంధించి సిరిసిల్లలో రెండు కుటుంబాలకు తొలిసారిగా బీమా సొమ్ము చెక్కులు అందాయి
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ దివ్యాంగుడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తన వద్దకు వచ్చిన ఆయన్న చూసి తన కుర్చీ దిగి కిందకు వెళ్లి స్వయంగా అర్జీ స్వీకరించారు. వినతి పత్రాన్ని తీసుకోవ
తంగళ్లపల్లి మండల పరిషత్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మంగళవారం మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అందుబాటులోకి రాబోతుండగా, యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. జిల్లా ఆవిర్భావం తర్వాత తంగళ్లప�
ప్రగతి రథ సారథి, ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ముందుగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించి మండల ప్
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు