సర్కారు బడులు ఇక సౌర విద్యుత్ వెలుగులు రానున్నాయి. బడులకు కరెంటు బిల్లులు పెనుభారమవుతుండడం.. కంప్యూటర్లు, లైట్లు, నీటి సరఫరాకు వినియోగించే బోరు మోటర్లతో బిల్లుల కట్టలేక నిర్వహణ కష్టంగా మారడంతో ప్రతి పా�
సిరిసిల్ల కాంగ్రెస్ లో అసమ్మతి సెగ రాజుకుంటున్నది. సెస్ ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా నాయక త్వం వైఫల్యంపై పార్టీ కేడర్ రోజుకోచోట ప్రెస్మీట్లు పెట్టి ఎండగడుతున్నది. ఇటీవలే కొంద రు జిల్లాస్థాయి నాయక�
రాజన్న క్షేత్రంలో కొత్త సంవత్సర శోభ కనిపించింది. ఆదివారం ఆలయ ఆవరణ భక్తజనంతో కిక్కిరిసిపోయింది. పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరి రాజన్నను దర్శించుకున్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి హుండీ ఆదాయం సుమారు 95 లక్షలు సమకూరింది. హుండీలను మంగళవారం ఆలయ ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.94,60,590 సమకూరినట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ త
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులతోపాటు పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పెద్దపీట వేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తన సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలో ఆయా వర్గాలక�
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) నూతన పాలకవర్గం మంగళవారం ఏర్పాటైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో పదవుల కేటాయింపుల్లో సముచిత స్థానం లభించింది. ఇదివరకే చైర్మన్గా పనిచే�
రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆవిర్భవించిందే బీఆర్ఎస్ పార్టీ అని మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యా�
సిరిసిల్ల సెస్ చైర్మన్గా చిక్కాల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆది నుంచి మంత్రి కేటీఆర్కు వీర విధేయుడిగా గుర్తింపు పొందిన ఆయన రెండో సారి చైర్మన్ పీఠాన్ని అధిరోహిస్తున్నారు. 1995 నుంచి తన రాజకీయ ప్
సిరిసిల్ల సెస్ వైస్ చైర్మన్గా దేవరకొండ తిరుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్యమంలో కీలకంగా పనిచేయడమే కాదు, పార్టీలో నిస్వార్థంగా నిబద్ధతతో సేవలందిస్తూ.. రైతుల అండగా నిలుస్తున్న ఆయనకు మంత్రి కేటీఆర్, �
సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలత
స్వరాష్ట్రంలో నాటి టీఆర్ఎస్.. నేటి బీఆర్ఎస్ పార్టీలో పద్మశాలీలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, పదవుల్లోనూ సముచిత స్థానం కల్పిస్తున్నామని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ పేర్కొన్నారు. జిల్లా క�
సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు నిర్దంద్వంగా తిరస్కరించారని, తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని తేల్చిచెప్పారని బీఆర్ఎస�
అది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ సీటు. దాని పరిధిలో 4అసెంబ్లీ నియోజక వర్గాల (సిరిసిల్ల, వేములవాడ, మానకొండూరు, చొప్పదండి)లోని విద్యుత్తు వినియోగదారులు పాల్�
నీరసించిన సిరిసిల్లను నింగికి ఎగిసేలా పురోగమింపజేసిన కేటీఆర్ తమ గుండెల నిండా ఉన్నాడని సెస్ ఎన్నికల తీర్పుతో మరోసారి తాజాగా చూపెట్టారు స్థానిక విద్యుత్ వినియోగదారులు. కడపటి సమాచారం మేరకు సెస్లోని 1