KTR | ఓ హత్య కేసులో దుబాయ్లో 20 ఏండ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ బిడ్డలు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషితో ఒక్కొక్కరుగా ఇండ్లకు చేరుతున్న సంగతి తెలిసిందే. జైలు నుంచి విడుదలైన శ�
రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పందేరానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ చైర్మన్గా వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వక్ఫ్ బోర్డు చైర్మన్గా అజ్మతుల్లా హుసేన్ను నియమిస్తూ శుక్రవ�
Telangana Assembly Elections | సిరిసిల్ల నియోజకవర్గంలో కారు దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్కు 5329 ఓట్ల మెజార్టీ నమోదైంది.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు.
KTR | కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం కాదు, గుణం చూసి ఓటెయ్యండి అని క
సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల (Sircilla) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో �
ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార�
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�