KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ క్రమంలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు బయల్దేరారు.
KTR | కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం కాదు, గుణం చూసి ఓటెయ్యండి అని క
సిరిసిల్ల: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. సిరిసిల్ల (Sircilla) పట్టణంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పునఃనిర్మాణ కార్యక్రమంలో పాల్గొ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో వంద స్థానాల్లో విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ధీమా వ్యక్తం చేశారు. 60 లక్షల మంది కార్యక�
కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో �
ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార�
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్ర
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
TSPSC | అసలు గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తు చేయని ఓ యువకుడు పేపర్ లీక్ అయినందుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ, ‘నమ్మి చావండి’ అన్నట్టుగా కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు �
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�