కార్మిక, ధార్మిక క్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్య సంపదకు నిలయంగా మారుతున్నది. జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయ కేంద్రంగా నీలి విప్లవానికి నాంది పలుకనున్నది. ఇప్పటికే ఉచిత చేప పిల్లల పంపిణీతో �
ఈ ఫొటోలు చూశారా..? అచ్చం విద్యార్థులు బస్సెక్కి స్కూలుకు పోతున్నట్లు, దిగి వస్తున్నట్లు ఉంది కదా.. ఇది బస్టాప్ అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పొరబడినట్లే.. ఇవి అందంగా తీర్చిదిద్దిన తరగతి గదులు. విద్యార�
రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వర జలాలతో మెట్టను అభిషేకిస్తున్నది. యాసంగి చివరి పంటకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శా�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సోమవారం సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిపేట మండలానికి చేరుకుని, అల్మాస్పూర్ శివారులో దళితబంధు పథకం కింద ముగ్గురు క�
మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల పరవళ్లు తొక్కిన కాళేశ్వర జలాలతో చెరువులకు జళకళ వచ్చింది. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని పెద్దచెరువు, పటేల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. మంత్రి కేటీఆర్ ప్రత్యే
మెరుగైన వైద్య సేవలకు ఉత్తమ గుర్తింపు లభించింది. అధునాతన వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పనలో జిల్లా కేంద్రంలోని సుందరయ్యనగర్ (పీఎస్ నగర్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ (మినిస్ట్ర
పంట నష్టపోయిన రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఓదెల మండలంలో పలు గ్రామాల్లో కు రిసిన అకాల వర్షానికి నేలవాలిన మక్కజొన్న చేన్ల ను ఆదివారం వ్య
TSPSC | అసలు గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తు చేయని ఓ యువకుడు పేపర్ లీక్ అయినందుకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడంటే మీరు నమ్ముతారా? కానీ, ‘నమ్మి చావండి’ అన్నట్టుగా కొంతమంది నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు �
ద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్ల�
విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడి విజేతలుగా నిలువాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ట్యాబ్లు అందిస్తానని జూలైల�
‘రాష్ట్రంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. ఇది పేదల ప్రభుత్వం. వారి ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రభుత్వం’ అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు
సిరిసిల్లలో సినీ బృందం సందడి చేసింది. జిల్లాకేంద్రానికి చెందిన బీవైనగర్కు చెందిన వెల్దండి వేణు దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్లో జిల్లాలోని మూరుమూల గ్రామాల్లో చిత్రీకరణ జరుపుకున్న ‘బలగం’ మూవీ ప్�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా పర్యటించారు. విద్యార్థుల సాంకేతిక చదువులకు చేయూతనిస్తూ.. పేదలకు భరోసానిస్తూ ముందుకు సాగారు. ముందుగా మోహినికుంటలో
Karimnagar | కరీంనగర్ జిల్లాలోని కోనరావుపేట మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఓ నాలుగేండ్ల చిన్నారిపై నాలుగు రోజుల క్రితం వీధి కుక్కలు దాడి చేయగా, శుక్రవారం వెలుగు చూసింది.
‘రాజన్న సిరిసిల్ల చాలా పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడి కార్మిక, ధార్మిక క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్