KTR | కాంగ్రెస్ సర్కారు పరిపాలనా వైఫల్యం వల్లే సిరిసిల్లలో మరో చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి లేక ఉరి వేసుకుని పల్లె యాదగిరి అ
Weaver died | రాజన్న సిరిసిల్లలో నేతన్నల ఆకలిచావులు పెరుగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లుగా ఏ బాధా లేకుండా బతికిన కుటుంబాలు, కాంగ్రెస్ సర్కారు ఆరు నెలల పాలనలోనే వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరు�
KTR | రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా �
‘బీజేపీకి పేదలంటే పట్టదు. వారి ఎజెండాలో పేదలు, కార్మికులు, రైతులు, ఆటోకార్మికులు వంటి వారు ఉండరు. అంబానీ, అదానీలకు, శ్రీమంతులకు రూ.లక్షల కోట్ల కార్పొరేట్ ట్యాక్స్ రద్దు చేస్తారు తప్ప.. పేదవారికి ఏమీ చేయరు
ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR | తెలంగాణ ప్రభుత్వ పనితీరు పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నాలుగున్నర నెలల కాలంలో చిల్లర మాటలు.. ఉద్దెర పనులు ఇది తప్ప చేసిందేమ�
సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి కాపాడేందుకు, నేతన్నలను ఆదుకొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తా
KTR | సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 16వ తేదీన మోదీ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న సందర్భంగా మూడం సాయికుమార్ అనే కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో సాయి కుమార్కు కాలికి, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ