రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్కు చెందిన దూస గణేశ్(50) మరమగ్గాల పనిచేసేవాడు.
CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మార్పు కోసం ఆశపడి అధికారం కట్టబెడితే.. గద్దెనెక్కిన తర్వాత హామీలను తుంగలో తొక్కి, ప్ర�
KTR | అమ్మా అధైర్య పడకండి.. నేను మీకు అండగా ఉంటా అంటూ ఇచ్చిన మాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలబెట్టుకున్నారు. అన్న ఉద్యోగం కోల్పోవడంతో.. ఆడబిడ్డ పెళ్లికి రూ. 3 లక్షలు ఆర్థికసాయం అందజేసి ఆ �
Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో(Siricilla) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట(Mother kidnapped) తీసుకెళ్లాడు.
KTR | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్ర గాయాలైన వారిని తన ఎస్కార్ట్ వాహనంలో హాస్పిటల్కు తరలించారు.
Weavers dharna | కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులు(Weavers) రోడ్డె క్కాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా సిరిసిల్ల(Siricilla) నేత కార్మికులు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్ట�
KTR | హైదరాబాద్ ఫార్మా సిటీ రద్దు వెనుక వేల కోట్ల కుంభకోణం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దందా అని కేటీఆర�
KTR | కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల మాదిరి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న అధికారులపై సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇప్పుడు అహంకారంతో అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చే�
KTR | : రాష్ట్రం ఏర్పడ్డాక ఎనిమిదేండ్ల పాటు సిరిసిల్ల నేతన్నలను అన్ని రకాలుగా ఆదుకుని, చేతి నిండా పని కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లను మరో తిర్పూర్
KTR | తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు.
Vaddepalli Srikrishna | టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత వడ్డేపల్లి శ్రీకృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.