శాసనసభలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడిన భాష ఆయన పదవికే కళంకమని, ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
పేదలకు బీఆర్ఎస్ హయాంలో మంజూరు చేయించిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను త్వర గా పూర్తి చేయించాలని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు.
రుణమాఫీపై గైడ్లైన్స్ గందరగోళంగా ఉన్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రైతు రుణమాఫీకి ఇన్ని ఆంక్షలు ఎందుకు పెట్టారని నిలదీశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం సింగిరెడ్డ�
ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు ప్రభాకర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియ�
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
ఈ వానకాలం నుంచే రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.7,500 అందజేయాలని మాజీ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. ఇంతకీ రాష్ట్రంలో రైతుకు ‘భరోసా’ ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు. రైతుభర�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై బీఆర్ఎస్ సీనియర్ నేత నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాల నుంచి డైవర్ట్ చేయడానికే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు లీకులి�
విశ్రాంత ఇంజినీరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు నల్లవెల్లి రంగారెడ్డి ఇటీవల ఇంట్లో కాలు జారి పడడంతో మాదాపూర్ యశోద వైద్యశాలలో చేరారు. మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ వల�
లోక్సభ ఎన్నికల్లో ప్ర శ్నించే గొంతుకైన ఆర్ఎస్పీని గెలిపించుకుందామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం వనపర్తిలోని గాంధీచౌక్, అంబేద్కర్ చౌరస్తా, సంతబజార్, పీర్లగుట్
రేవంత్ సర్కారు కొత్త జిల్లాలను రద్దు చేస్తే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీ భస్మీపటలం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించా రు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన నివాసం లో మీడియా�
ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం మరింత పెంపొందుతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం చిట్యాలలోని నూతన శివాలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో నిరంజన్�