రాష్ట్రంలో రైతుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఏడాదిగా దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక మూలన అన్నదాత బలవన్మరణానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికి 410 మంది బలవంతంగా తమ ప్రాణాలు తీసుకున్నారు.
కాంగ్రెస్ ఏడాది పాలనలో 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. రైతు ఆత్మహత్యలన్నీ సర్కారు హ
Rythu Bandhu | బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరిట రూ.25 వేల కోట్లను వృథాచేసిందన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. అంటే మూడొంతుల మంది రైతులను దొంగలుగా చిత్రీకరిస్తార�
శాంతికి మారు పేరు యేసుక్రీస్తు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వ్యక్తిగత కీర్తి కోసం తాను పనిచేయలేదని భావితరాల భవిష్యత్కు విద్యనందించి అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేశానని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం ని�
Lagcherla | లగచర్ల రైతు హీర్యా నాయక్ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలతో తీసుకెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ర
సమగ్ర శిక్షా అభియాన్ లో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆమరణ దీక్షకైనా వెనుకాడబోమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్షా ఉద్యోగు�
ఓవైపు ప్రజాపాలన విజయోత్సవాలు అని ప్రచారం చేసుకుంటూ మరోవైపు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేయడం ఏమిటని ప్రభుత్వా న్ని మాజీ మంత్రి హరీశ్రావు నిలదీశారు. రాష్ట్రంలో నియంతృత్వపాలనకు నిర్బంధాలు నిల�
ప్రజల ప్రయోజనార్థం భూములు సేకరిస్తే పరిహారం ప్రభుత్వం చెల్లిస్తుందని, అంతే తప్ప పాలమూరు సభలో 10 లక్షలు కాకుంటే 20 లక్షలు నేనిస్తా.. అని రేవంత్రెడ్డి అనడం ఏమిటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నిల�
Telangana | విద్యార్థులు మరణిస్తున్నా ఈ ప్రభుత్వంలో చలనం ఉండదా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై 20 రోజులకు పైగా చికిత్స పొంది గురుకుల విద్యార్థిన�
ముఖ్యమంత్రి స్వగ్రామానికి చెందిన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదని, అది సీఎం సోదరులు చేసిన హత్యేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఫార్మా క్లస్టర్కు భూములు ఇవ్వబోమని చెప్పిన రైతులను, వారి పక్షాన నిలబడిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అరెస్టును మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఖండించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే వి