రాష్ట్రంలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఒక్క రైతునైనా ప్రభుత్వం పరామర్శించలేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతాంగాన్ని పరామర్శించి ధైర్
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైంది.. సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసింది. పంటలకు నీరివ్వకుండా, రైతుబంధు జమచేయకుండా నిండాముంచింది’ అని వ్యవసాయశాఖ మాజీ మంత్రి
కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఎవుసం ఆగమైందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలవికానీ హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కారు అన్నదాతను దగా చేసిందని.. పంటలకు నీరి
పట్టణాభివృద్ధికి కౌన్సిలర్లు కలిసికట్టుగా ముందుకు సాగాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నివాసంలో అసంతృప్తి కౌన్సిలర్లతో కలిసి బుధవారం ఏర్పాటు చ�
సమాజంలోని వ్యవస్థలలో పని చేస్తున్నప్పుడు నిస్వార్థంగా సేవలందిస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మాజీ మంత్రి తన నివాసంలో నూతనంగా ఎన్నికైన జి
Former Minister Niranjan Reddy | తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్(KCR) ఆనవాలని , దానిని చేరపడం మీ తరం కాదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy ) పేర్కొన్నారు.
రైతులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 దఫాలుగా అత్యంత పారదర్శకంగా రైతులకు రైతుబంధు డబ్బులు వేశామని
Niranjan Reddy | బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హతాశులవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని అన్నారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామన�
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహామండల పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి రమేశ్శర్మ సిద్ధాంతి, ముత్తుస్వామి, నరేందర్, గట్టు వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు నగే శ్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి �
మండలంలోని దొడగుంటపల్లిలో గురువారం అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘ నంగా నిర్వహించారు. గురుస్వామి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రమేశ్శర్మ, పవన్శర్మ, చిట్యాల నరేందర్ గురుస్వామిల సమక్షంలో మహాపడిపూజ ని
ప్రజల సోమ్ము జనాలకే దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరే�
గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన బాలరాజుకు మూడెకరాలు ఉన్నది. ఇదంతా గుట్టల ప్రాంతంలోనే ఉంటుంది. ఇందులో అష్టకష్టాలు పడి సాగుచేస్తే 20 బస్తాల వరి మాత్రమే పండేది.