ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. తన ఓటమి కంటే కామారెడ్డిలో తెలంగాణ ఉద్యమ శిఖరం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమిని తాను జీర్ణీంచుకోలేకపోత�
వనపర్తి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంల
అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రెండ్రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలకు ఆదివారం కౌటింగ్తో తెరపడింది. నూతన వ్యవసాయ మార్కెట్యా�
వనపర్తి అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో తాను ప్రజల త�
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద జరుగుతున్
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నా�
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.
రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివ�
రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలతో కూడిన విజయ ఆయిల్ను దేశ ప్రజలకు చేరువ చేయాలని కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పలు రకాల వంట నూనెలను వినియోగదారులకు స�
ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను పునః వ్యవస్థీకరించి, ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి ప థంలో పయనిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మ
Wanaparthy | వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు.