రైతులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 దఫాలుగా అత్యంత పారదర్శకంగా రైతులకు రైతుబంధు డబ్బులు వేశామని
Niranjan Reddy | బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో రైతులు హతాశులవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్తోనే ఉన్నారని అన్నారు. రైతుభరోసా కింద రూ.15వేలు ఇస్తామన�
జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మంగళవారం మహామండల పూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి రమేశ్శర్మ సిద్ధాంతి, ముత్తుస్వామి, నరేందర్, గట్టు వెంకన్న, ఆలయ కమిటీ అధ్యక్షుడు నగే శ్ ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి �
మండలంలోని దొడగుంటపల్లిలో గురువారం అయ్యప్పస్వామి మహాపడిపూజ కార్యక్రమం ఘ నంగా నిర్వహించారు. గురుస్వామి చెన్నారెడ్డి ఆధ్వర్యంలో రమేశ్శర్మ, పవన్శర్మ, చిట్యాల నరేందర్ గురుస్వామిల సమక్షంలో మహాపడిపూజ ని
ప్రజల సోమ్ము జనాలకే దక్కాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ కార్పొరే�
గోపాల్పేట మండలం మున్ననూరుకు చెందిన బాలరాజుకు మూడెకరాలు ఉన్నది. ఇదంతా గుట్టల ప్రాంతంలోనే ఉంటుంది. ఇందులో అష్టకష్టాలు పడి సాగుచేస్తే 20 బస్తాల వరి మాత్రమే పండేది.
ఎన్నికల్లో ఓడినా.. గెలిచినా ప్రజల మధ్యనే ఉంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. తన ఓటమి కంటే కామారెడ్డిలో తెలంగాణ ఉద్యమ శిఖరం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటమిని తాను జీర్ణీంచుకోలేకపోత�
వనపర్తి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంల
అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రెండ్రోజులుగా ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూసిన క్షణాలకు ఆదివారం కౌటింగ్తో తెరపడింది. నూతన వ్యవసాయ మార్కెట్యా�
వనపర్తి అసెంబ్లీ కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వాహనంపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశాయి. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో తాను ప్రజల త�
అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ పౌరుషానికి.. ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం మీద జరుగుతున్
పాలమూరులో మనుష్యులే కాదు, పక్షులు కూడా వలసపోయాయి. పశు సంపద కబేళాలకు తరలిపోయింది. మా ఇసుక నగరం నిర్మాణాలకు పనికొచ్చింది. మా కలప కట్టడాలకు పనికొచ్చింది. మనుషులే కాదు గణేశుడి నిమజ్జనాల కోసం కూడా శ్రీశైలం, నా�
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని, కనీసం లక్షన్నర మంది రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు సూచించారు.