టీఆర్ఎస్ పాలనలోనే రెండు పంటలకు నీళ్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూర్యాపేట రూరల్, ఆగస్టు 13 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే, టీఆర్ఎస్ పాలనలో సీఎం క
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆమోదం తెలిపింది.
జాతీయ పతాకాలతో పరుగులు త్యాగధనుల స్మరణతో ఫ్రీడం రన్ పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు వైభవంగా స్వతంత్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొన�
వన మహోత్సవంలో భారీగా మొక్కల పెంపకం ఫ్రీడంపార్కులు ప్రారంభించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు స్వాతంత్య్రయోధుల త్యాగాలను స్మరిస్తూ వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 10: భారత స్వాతంత్య్ర వజ్ర
స్వాతంత్య్రం వద్దన్న వారిదే నేడు కేంద్రంలో అధికారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : స్వాతంత్య్రం వద్దన్న పార్టీనే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నదని �
స్వయంగా అందజేసిన మంత్రులు విద్యార్థుల కోసం ‘గాంధీ’ సినిమా వేడుకల పై మంత్రుల సమీక్షలు అట్టహాసంగా 75వ భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా కొన�
ఆత్మవిశ్వాసంతో చదివితే విజయం మీ సొంతమవుతుందని ఉద్యోగార్థులకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. సింగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర�
డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, జూలై 14: రాష్ట్ర వ్యాప్తంగా 1.38 కోట్ల ఎకరాలకు రైతుబంధు పంపిణీ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపార�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో స్థానిక టీఆర్ఎస్ మహిళా కా�
అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజ�