పాలమూరు పడావుకు కాంగ్రెస్సే కారణం పచ్చదనం ఓర్వలేకనే పిచ్చిప్రేలాపనలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్యోగ నియామకాలపై చర్చకు సిద్ధమా? పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సవాల్ రేవంత్ను బట్టలూడద�
విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదు వెల్లడించిన మంత్రుల బృందం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 : తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వాహణకు సరూర్నగర్ సమీపంలోని నివాసాల మధ్య ఉన్న విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదని మంత
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విజయ, గిరి బ్రాండ్ ఉత్పత్తులను గురువారం గురువారం శాసనసభ, మండలి సభ్యులకు అందజేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గిరిజన �
100% సబ్సిడీని పరిశీలిస్తాం నూనె, పప్పు గింజల సాగుకు సహకారం అందిస్తాం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లజే రాష్ట్రమంత్రి నిరంజన్రెడ్డి, సీఎస్తో సమావేశం హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/కు�
ఆహారంలో భాగం చేసుకోవాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో చిరుధాన్యాలతోనే పోషక భద్రత లభిస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్�
వారికి తెలిసినన్ని విషయాలు మనకూ తెలియవు నూతన ఆవిష్కారాలు ఎవరి సొత్తూ కాదు యువరైతులకు అగ్రిహబ్ సరైన వేదిక కావాలి సామాన్యులకు ఉపయోగపడని టెక్నాలజీ నిష్ఫలం ఏడేండ్లలోనే దేశ ధాన్యాగారంగా మారిన తెలంగాణ గాల�
హాజర్ కానున్న మంత్రులు నూతన సాగుకు మరో అండ వ్యవసాయ యూనివర్సిటీ: ప్రొ. జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏజీహబ్-అగ్రిఇన్నోవేషన్ హబ్ సోమవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఐటీ శ�
టూరిజం ప్లాజా (Tourism Plaza) లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) మార్కెట్లోకి 23 విజయ ఉత్పత్తులను (Vijaya Products) విడుదల చేశారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ నిధుల విడుదల కొనసాగుతుంది.రూ.25 వేల నుంచి రూ.50 వేలలోపు రుణాలున్న రైతులకు నిధుల విడుదల కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండోరోజు మంగళవారం 38,050 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ కింద �
ఫుడ్ ప్రాసెసింగ్జోన్ల ఏర్పాటుకు చర్యలు ఆగ్రో రైతు సేవాకేంద్రాలు రైతుకు ఉపయోగపడాలి శిక్షణ పూర్తయినవారికి 36శాతం సబ్సిడీతో రుణాలు మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): భవిష్యత్ అ�
హైదరాబాద్ : రైతు బీమా కోసం 2021 – 2022 సంవత్సరానికి గాను రూ.1450 కోట్లను ఎల్ఐసీ ప్రతినిధులకు చెక్కుగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు సింగ
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి రాష్ట్రంలో తొలి డిజిటల్ కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్లైన్ బోర్డు ప్రారంభం వనపర్తి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ప్రతి ఉపాధ్యాయుడూ నిత్య విద్యార్థిగా మారాలని వ్యవసాయ శాఖ మంత్�