వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందన�
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంచాలి రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిర�
అదే సీఎం కేసీఆర్ లక్ష్యం మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీ�
చట్టాలు బలోపేతం చేస్తేనే అడ్డుకట్ట దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తన
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
మరింత ప్రోత్సహిస్తాం | రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ద�
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డికొల్లాపూర్, జూన్ 6: వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యు త్తు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగ�
కొల్లాపూర్: దేశంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం కల్వకోల
రైతాంగం నష్టపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలినకిలీ విత్తనాలపై నిరంతరం పర్యవేక్షణవానకాలంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మెదక్, జూన్ 1 : నకిలీ విత్తనాల విక్రయాలపై
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిగద్వాల, మే 24 : కరోనా బాధితులకు మనోధైర్యమే మందని, వారిలో మనోనిబ్బరాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జోగులాంబ గద
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిధారూరు, మే 17: సేంద్రియ సాగుకు రాష్ట్ర ప్రభుత్వ పోత్సాహం ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం బురుగుగ�
వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై జడ్పీ చైర్మ న్ లాక్నాథ్�
పెబ్బేరు, మే 13: వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య, వైద్య సిబ్బంది, పోలీసుల పాత్ర అత్యంత ప్రముఖమైనదని చెప్పారు. గ