రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని తన నివాసంలో స్థానిక టీఆర్ఎస్ మహిళా కా�
అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని గప్పాలు కొట్టిన ప్రధాని మోదీ, పెట్టుబడి ఖర్చులు రెట్టింపుచేసి రైతులను మోసంచేశారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. డీజ�
అన్ని రకాలు గా రైతులకు అండగా నిలుస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గ�
రాష్ట్రంలో వ్యవసాయం పండుగ పెట్టుబడిదారులకు అండగా కేంద్రం ప్లీనరీలో వడ్ల సేకరణను ప్రశంసిస్తూ మంత్రి నిరంజన్రెడ్డి తీర్మానం హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు సంక
వచ్చే వానకాలంలో రాష్ట్రంలో 1.42 కోట్ల ఎకరాల్లో పంటల సాగుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడించారు. క్లస్టర్లవారీగా ఏ పంటలను, ఎంత విస్తీర్ణంలో సాగుచేయాలో కూ
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోహెడ మార్కెట్ ఉండాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. అందుకు 178 ఎకరాల విస్తీర్ణంలో కోహెడలో పండ్ల మార్కెట్ ఏర్పాటు చేస్తున్నట్�
2022-23లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం 26 జిల్లాల్లో 11 కంపెనీలతో ఒప్పందం కుదిరింది 29 నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబా�
వనపర్తిలోనే కర్నెతండా లిఫ్టుకు శంకుస్థాపన సీఎం కేసీఆర్ షెడ్యూల్లో స్వల్పమార్పు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, మార్చి 5 (నమస్తే తెలంగాణ): వనపర్తిలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభ చరిత్రలో నిలి�
పూర్తయిన రైతుబంధు పంపిణీ 8 విడతల్లో 50,448 కోట్లు పెట్టుబడి సాయం హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు రైతుబంధు పంపిణీ గురువారంతో పూర్తయింది. మొత్తం 63 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లను రాష�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలు పెంచారంటూనే ఇతరత్రా ఆరోపణలు కూడా చేశారు. సీఎం కేసీఆర్ మీదా అవాకులు చెవాకులు మాట్లాడి తన అజ్ఞానాన్ని చాటుకొన్నారు. లోక్సభలో కాళేశ�
ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబంధు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి యాదాద్రి, జనవరి 7 : రైతును రాజు చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం ఈ నెల 10 వరకు రూ.50,600 కోట్ల మైలురాయి దాటు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో వ్యవసాయరంగ స్థితి, రైతు పరిస్థితి అగమ్యగోచరం. సాగునీరు లేదు, తాగునీరు అంతకన్నా లేదు. కరెంటు రాదు. కరెంటు అడిగితే కాల్చి, కాటికి పంపిన రోజులు. అన్ని అవాంతరాలను ద�
చేతులెత్తేసిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వానకాలం వడ్లపైనా నాన్చుడే.. నేడు చెప్తామని దాటవేత… తేల్చేదాకా ఢిల్లీలోనే మన మంత్రులు గత యాసంగిదే ఇంకా ఇవ్వలేదన్న పీయూష్ ఇచ్చిన ధాన్యం మీ గోదాముల్లో ఉందన్న బృ�
యాసంగిలో ఇతర పంటలపై దృష్టి పెట్టాలి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి మక్తల్ టౌన్, డిసెంబర్ 13: రైతును మించిన విజ్ఞానవంతుడు లేడని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్ల�