వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వనపర్తి, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): త్వరలో పంట రుణమాఫీ పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తి జిల్లా మ�
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రవీణ్రావుకు ప్రతిష్ఠాత్మక ఎంఎస్ స్వామినాథన్ అవార్డు దక్కింది. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీల
ఉత్తమ ఇంజినీర్లకు అవార్డులు అందజేయనున్న మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆదివారం తెలంగాణ ఇంజినీర్స్ డే వేడుకలు నిర్వహించనున్నారు. తెల�
కేంద్ర ప్రభుత్వమే బియ్యాన్ని సేకరించాలి పంటల మార్పిడి విధానం ప్రకటించాలి వరిపై బీజేపీ ద్వంద్వ వైఖరి వీడాలి రాష్ట్ర నేతలను అధిష్ఠానం అదుపులో పెట్టాలి మీడియాతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబా
యాసంగిలో రైతులు వరి వేయొద్దు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనే పరిస్థితి లేదు ఈ సీజన్కే కాదు.. వచ్చే సీజన్లకూ ఇంతే బహిరంగ మార్కెట్లో అమ్ముకొంటే మీ ఇష్టం డబ్బులొచ్చే ఇతర పంటలు వేస్తేనే మేలు వానకాలంలో వరి పంట�
త్వరలో వనపర్తిలో ఏర్పాటు సంప్రదాయ పంటల నుంచి రైతులు బయటపడాలి వ్యవసాయానికి మార్కెటింగ్ నెట్వర్క్ అనుసంధానం మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): త్వరలో 25 వేల మంది రైతులతో వనపర్తి జి
ధాన్యం సేకరణపై కేంద్రం విముఖత రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ దారుణ వైఖరి కేంద్రాన్ని ఒప్పించేందుకు రాష్ట్రం యత్నం ఢిల్లీలోనే ఉన్న మన ఉన్నతాధికారులు యాసంగి పంట 21 లక్షల టన్నులు ఇప్పటికీ మన రాష్ట్రంలోనే సేకరి
పాలమూరు పడావుకు కాంగ్రెస్సే కారణం పచ్చదనం ఓర్వలేకనే పిచ్చిప్రేలాపనలు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్యోగ నియామకాలపై చర్చకు సిద్ధమా? పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సవాల్ రేవంత్ను బట్టలూడద�
విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదు వెల్లడించిన మంత్రుల బృందం ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 11 : తాత్కాలిక పండ్ల మార్కెట్ నిర్వాహణకు సరూర్నగర్ సమీపంలోని నివాసాల మధ్య ఉన్న విక్టోరియా హాల్ ఆమోదయోగ్యం కాదని మంత
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ పత్తికి భారీ డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. కరోనా స�
హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విజయ, గిరి బ్రాండ్ ఉత్పత్తులను గురువారం గురువారం శాసనసభ, మండలి సభ్యులకు అందజేశారు. విజయ డెయిరీ ఉత్పత్తులను పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, గిరిజన �
100% సబ్సిడీని పరిశీలిస్తాం నూనె, పప్పు గింజల సాగుకు సహకారం అందిస్తాం కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కరంద్లజే రాష్ట్రమంత్రి నిరంజన్రెడ్డి, సీఎస్తో సమావేశం హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ)/కు�