మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): ఆగ్రోస్ సంస్థ ఆధ్వర్యంలో విక్రయిస్తున్న సిటీ కంపోస్ట్ ఎరువు(సేంద్రియ ఎరువు) వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయశాఖ మంత్రి నిర�
టెలికాన్ఫరెన్స్లో మంత్రి నిరంజన్రెడ్డివనపర్తి, ఏప్రిల్ 25: రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అధికారులను ఆదేశించార�
రైతులెవరూ ఆందోళన చెందొద్దు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని వ్యవసాయశాఖ మంత్రి స�
మే 15 వరకు జిల్లాల్లో అందుబాటులో ఉండాలి కంది 20 లక్షలు, పత్తి 75 లక్షల ఎకరాల్లో సాగు అధికారులతో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): వానకాలం సాగుకు అవసరమైన విత్తనాలను సిద్ధ
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి రైతుల బలోపేతమే సీఎం కేసీఆర్ లక్ష్యం: విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): వరి సాగులో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందని వ్యవస�
ధాన్యం సిరుల తెలంగాణ | కోటి ఎకరాల మాగాణమైన తెలంగాణ.. రెండు కోట్ల టన్నుల ధాన్యం సిరుల తెలంగాణగా మారుతున్నది. ఈ ఏడాది రికార్డుస్థాయిలో 2.28 కోట్ల టన్నుల ధాన్యసిరులు పండనున్నాయని అంచనా
యాసంగి పంట కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటుజగిత్యాలలో మామిడి మార్కెట్ అభివృద్ధికొల్లాపూర్లో ఈ సీజన్ నుంచి మామిడి కొంటాంవ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, ఏప్రిల్ 2(నమస్తే తెలం�
డిమాండ్ ఉన్న పంటలపై అన్నదాతలు దృష్టిపెట్టాలివరి సాగులో నియంత్రణ పాటించాలిపత్తి, కంది, ఆయిల్పామ్ సాగు చేపట్టాలిమంత్రి నిరంజన్రెడ్డి సూచన హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): మారుతున్న పరిస్థితులకన
మళ్లీ గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లు.. మొత్తం ప్రభుత్వమే కొంటుంది కరోనాతో అన్నదాతలు ఇబ్బంది పడొద్దు 1.38 లక్షల టన్నుల దిగుబడి అంచనా తెలంగాణవ్యాప్తంగా 6,408 కేంద్రాలు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మన పత్తికి అ�
నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ మంత్రి నిరంజన్రెడ్డి మానవపాడు, మార్చి 27: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేసుకునేవారికి ధరణి వెబ్సైట్ అత్యద్భుతమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. �
వనపర్తి : పేద ప్రజలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా ఉన్న 182 మంది లబ్దిదారులకు రూ.61 లక్షల 38 వేల విలువైన �
హైదరాబాద్ : రైతు బీమా వంటి పథకం భూ మండలంలో ఎక్కడా లేదని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి అడిగి�
వనపర్తి : వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విద్యా వ్యవస్థలోని ఇబ్బందులపైనా దృష్టి సారించాం. అందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయశాఖ �
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఉద్యోగులతో తమది పేగు బంధం. ఉద్యోగుల పక్షపాతంగా పనిచేస్తుందన్నారు. వాణీదేవికి ప్రథమ ప్రాధాన్య ఓటు వేయాలి. – ప్రశాంత్రెడ్డి, ఆ