మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): ఆయిల్పామ్ సాగుతో రైతులకు మంచి భవిష్యత్ ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. ఈ పంట సాగుచేసే రైతులకు ప్రభుత్వం తరపున సబ్సిడీలు అ
ఆత్మహత్య పరిష్కారం కాదు తెలంగాణలో పెరిగిన ఉపాధి అవకాశాలు 50 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గోపాల్పేట, జూలై 12: ఆత్మహత్య సమస్యలకు పరిష్కారంకాదని.. పట్టుదల,
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. వ్యవసాయ ఉ�
ఉద్యమంలా సాగుతున్న పల్లె, పట్టణ ప్రగతి అద్దంలా మెరుస్తున్న రోడ్లు నాటుకున్న 1.83 లక్షల మొక్కలు హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): హరితహారం, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం�
8 లక్షల ఎకరాల్లో ఇతర పంటలు సాగు వానకాలం లక్ష్యం 140.12 లక్షల ఎకరాలు వరి సాగు తగ్గించండి: మంత్రి నిరంజన్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వానకాలం సాగు ఊపందుకున్నది. సాగు లక్ష్యంల�
హక్కు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే ఊరుకోం కృష్ణా బేసిన్లో దోసెడు నీళ్లను కూడా తీసుకోనివ్వం కేంద్రం మొద్దు నిద్ర వీడాలి.. నీటి వాటాలను తేల్చాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటన
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డివేలేరు/ధర్మసాగర్, జూన్ 16: దేశ ఆహార అవసరాలను తీర్చే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ అర్బన్ జి ల్లా ధర్మసా�
వరంగల్ అర్బన్ : తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళలోనే రాష్ట్ర ముఖచిత్రం మారిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఈ వానకాలం, వేసంగిలో ఒక్క వరి పంటే ఒక కోటి ఆరు లక్షల ఎకరాల పంట పండిందన�
తక్కువ పెట్టుబడి, ఎక్కువ ఆదాయం వరి సాగు తగ్గించి.. పత్తి సాగు పెంచాలి రైతులకు మంత్రి నిరంజన్రెడ్డి పిలుపు హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): వరిసాగులో వెదజల్లే విధానం అనుసరించాలని వ్యవసాయశాఖమంత్రి నిర�
అదే సీఎం కేసీఆర్ లక్ష్యం మంత్రి నిరంజన్రెడ్డి వెల్లడి హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): కల్తీరహిత విత్తన భాండాగారంగా తెలంగాణ రూపుదిద్దుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే నకిలీ�
చట్టాలు బలోపేతం చేస్తేనే అడ్డుకట్ట దీనిపై కేంద్రానికి లేఖ రాస్తాం వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): విత్తన చట్టాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని, అప్పుడే నకిలీ విత్తన
మంత్రి నిరంజన్రెడ్డి గద్వాల, జూన్ 9: ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. గద్వాలలోని జిల్లా దవాఖానలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని �
సింగిరెడ్డి, తలసానికి క్యాబినెట్ అభినందన వానకాలానికి రైతులను సిద్ధం చేయండి అధికారులకు మంత్రిమండలి ఆదేశం యాసంగిలో 84 లక్షల టన్నుల సేకరణ కొద్దిరోజుల్లో మొత్తం సేకరణ పూర్తవ్వాలి సింగిరెడ్డి, తలసానికి క్�
మరింత ప్రోత్సహిస్తాం | రాష్ట్రంలో పత్తి సాగును తెలంగాణ ప్రభుత్వం మరింతగా ప్రోత్సహిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వానాకాలం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా నిర్ద�