రైతులకు సబ్సిడీ ని ఇస్తూ ఆయిల్పాం సాగుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, దీంతో భవిష్యత్తులో దేశానికి తెలంగాణ రోల్మోడల్గా మారనున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శనివ�
రాష్ట్ర ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలతో కూడిన విజయ ఆయిల్ను దేశ ప్రజలకు చేరువ చేయాలని కృషి చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. పలు రకాల వంట నూనెలను వినియోగదారులకు స�
ప్రభుత్వం గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలను పునః వ్యవస్థీకరించి, ప్రజలకు సేవలందిస్తూ అభివృద్ధి ప థంలో పయనిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శ
తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మ
Wanaparthy | వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మించగా.. ఇంద్రభవనాన్ని తలపిస్తున్నది. 29 ఎకరాల సువిశాల స్థలంలో.. మూడంతస్తుల్లో 60 గదులతో నిర్మాణం చేపట్టారు.
దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
ప్రజలకు మేలు చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని.. నష్టపోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు తనవంతు కృషి చే స్తానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలోని రై�
భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, భూసారాన్ని రక్షించేందుకు రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ మే లేదని, వరుసగా రాష్ట్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక క�
వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్