దేశంలో హరిత విప్లవం మొదలైన నాటి నుంచి ఎరువులపై సబ్సిడీని గత ప్రభుత్వాలు కొనసాగించాయని, కానీ, మోదీ సర్కార్ మాత్రం ఎరువుల సబ్సిడీలో కోత విధించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి �
ప్రజలకు మేలు చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని.. నష్టపోతున్న రైతులకు మెరుగైన పరిహారం అందించేందుకు తనవంతు కృషి చే స్తానని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలకేంద్రంలోని రై�
భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయమని, భూసారాన్ని రక్షించేందుకు రైతులకు సబ్సిడీపై పచ్చిరొట్ట విత్తనాలు అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ మే లేదని, వరుసగా రాష్ట్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని
రైతులకు లాభాలు తెచ్చిపెట్టేలా వే సైడ్ మార్కెట్ ని ర్మించాం. రైతుల ప్రయోజనాలను కాపాడడమే ముఖ్య ఉద్దేశంగా మార్కెట్ను డిజైన్ చేశాం. ప్రైవేట్ విత్తన కంపెనీ తన సోషల్ రెస్పాన్సిబులిటీ కింద దేశంలోనే ఒక క�
వ్యవసాయ ఆధారిత కు టుంబాలు సాగు చేసే ప్రతి చేనుకు నీరు అందిస్తే.. అందరి చేతికి పని దొరుకుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.
వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్
టీఆర్ఎస్ పాలనలోనే రెండు పంటలకు నీళ్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూర్యాపేట రూరల్, ఆగస్టు 13 : ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తే, టీఆర్ఎస్ పాలనలో సీఎం క