కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సోమవారం వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాలో ఎండిన వరి పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. ఎండిన పంటల
ప్రభుత్వ వైఫల్యంతోనే గ్రామాల్లో పంటలు ఎండిపోయాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో బూతుపురాణంతోనే పాలన నడపాలనుకుంటే చరిత్ర క్షమించదని సింగిరెడ్డి చెప్పారు. సోమవారం వన
‘రైతుభరోసాపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిల్లిమొగ్గలు వేస్తున్నారు. అర్హులైన రైతులందరికీ భరోసా అందిస్తామని చెప్పి సాగదీస్తూ ఇబ్బంది పెడుతున్నారు’ అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్�
సమాజంలో మహిళల పాత్రం ఎంతో గొ ప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కరుణశ్రీ అధ్యక్షతన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుక
విద్యుత్తు కోతలకు తోడు, సాగునీరు అందక పచ్చని పంటలు కండ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేపోతున్న రైతుల గోసను, ఆవేదనను రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగ�
‘సమైక్య పాలనలో వలసలతో అరిగోసపడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా.. కేసీఆర్ హయాంలోనే పచ్చబడ్డది.. ఇందుకు దండిగా పండిన పంటలు, ఆ పంటలు పండించిన రైతులే సాక్ష్యం’ అని బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి ఉద్ఘాటించార�
ఎస్ఎల్బీసీ పనులు చేపట్టేముందు జియాలజికల్ సర్వే నివేదిక ఆధారంగా పనులు మొదలుపెట్టకుండా ఒక నేత ఒత్తిడితో ఆదరాబాదరాగా టన్నెల్ పనులు మొదలు పెట్టారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించడం, కొత్త జిల్లాలు ఏర్పడటం వల్లే నారాయణపేటకు మెడికల్ కళాశాల వచ్చింది. తెలంగాణ బిడ్డలకు వైద్యవిద్య అభ్యసించే అవకాశం దక్కింది. రేవంత్ సమక్షంలోనే మెడికల్ విద్యార్థిని సత్�
Singireddy Niranjan Reddy | పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పక్కన పెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు నదీ జలాలలో సాగునీటి వాటాపై వనపర్తిలో నిర్వహించిన మీడియా
ఎటు నుంచి అధికారులు వచ్చి ఎవరి పొలంలో టేపులు పట్టి కొలుస్తరో... ఏ రోజు కాంగ్రెస్ నాయకులు వచ్చి మీ భూములియ్యాల్సిందే.. ఇయ్యకుంటే గుంజుకుంటమని బెదిరిస్తరో... ఏ అద్దమరాత్రి పోలీసులు వచ్చి తమ ఇంట్లో నిద్రపోతు�
రాష్ట్రంలో రైతన్నలు ధైర్యం కోల్పోవద్దని, ప్రభుత్వంతో కొట్లాడి, మెడలు వంచి సౌకర్యాలను సాధించుకుందామని బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్�
దేశానికి అన్నం పెట్టే రైతు ఆపదలో ఉంటే, వారికి బీఆర్ఎస్ ధైర్యం చెప్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పేమిటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డార
హాస్టల్ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటస్వామి అరుణ పెద్ద కుమారుడు భరత్ (13) గోపాల్పేట ఎస్సీ బాలుర ప్ర�
సాంఘిక సంక్షేమ హాస్టల్కు చెందిన విద్యార్థి మృతిచెందిన ఘటన మండలంలోని ఏదుట్లలో చోటుచేసుకున్నది. కాగా, విద్యార్థి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.