Ex Minister Koppula | తెలంగాణలో బీజేపీకి ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే.. బీజేపీ ఇచ్చే తొలి రిటర్న్ గిఫ్ట్ ఇదేనా? అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పెద్దపల్లిలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ని�
Koppula Eshwar | వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణిని బొంద పెట్టేందుకు కిషన్రెడ్డికి బొగ్గు మంత్రిత్వశాఖ పదవిని ప్రధాని మోదీ ఇచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. పెద్దపల్లిలోని పార్టీ జిల్లా కార�
సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, బ్లాక్లన్నీంటినీ సింగరేణి సంస్థకే అప్పగించాలని భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ డిమాండ్ చేశ
సింగరేణి సంస్థ ఒడిశాలో చేపట్టిన నైనీ కోల్బ్లాక్లో మరో ముందడుగు పడింది. అత్యంత కీలకమైన 643 హెక్టార్ల అటవీ భూమిని ఒడిశా సర్కార్..సింగరేణి సంస్థకు బదలాయించింది.
సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి.. పచ్చజెండా ఊపి వారం తిరక్కముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రభుత్వ సంస్థలు ఒకొకటిగా ప్రైవేట్పరం చే సేందుకు ర
బొగ్గు గనుల వేలాన్ని తక్షణమే రద్దుచేసి, సింగరేణికే నేరుగా అప్పగించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.
సింగరేణి ఇతర విభాగాల్లో వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే పలు రాష్ర్టాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా రాజస్థాన్లో మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్దమవు�
Singareni | సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా రాజస్థాన్లో సోలార్ పార్క్లో సంస్థ మెగా సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకోసం సంస్థ సీఎండీ ఎన్ బలరామ
ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించొద్దని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని
‘సిరులు కురిపించే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం వద్దే వద్దు.. ఎంతో మంది కార్మికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే కల్పతరువును ప్రైవేటుపరం చేయొద్దు.. ఏళ్లనాటి సంస్థను నిర్వీర్యం చేయొద్దు.. కార్మి�
ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా నిర్ధేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజుకు 2లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తిచేసి, రవాణా చేయాలని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం అధి
Singareni | ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవాలని సింగరేణి సీఎం ఎన్ బలరామ్ అన్నారు. వర్షాకాలంలోనూ ఉత్పత్తికి విఘాతం కలుగకుండా రోజుకు 2లక్షల టన్నుల ఉత�
బొగ్గు గనుల వేలం, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపి, అధికారులకు వినతిపత్రాలు అందించారు.