Singareni | సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని పార్లమెంట్ వేదికగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. పార్లమెంట్ వేదికగా ఇటీవల ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి మౌఖికంగా సమా�
గోట్ లైఫ్ ఓ సంచలనం. పనికోసం గల్ఫ్కేగిన కేరళ కుర్రాడి వ్యథ ఇది. తెరకెక్కక ముందు ‘ఆడు జీవితం’ కేరళకే కథ. సినిమాగా విడుదలయ్యాక వలస బాధితులందరి గాథ. ఆ ‘ఆడు జీవితం’ ఎడారి దేశంలో వలస బాధలు ‘మేక బతుకు’ పేరుతో త�
సింగరేణి ఆర్జీ-1 పరిధిలో ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ మండిపడ్డారు.
రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) సేవల విస్తరణకు దవాఖానలు ప్రారంభించాలని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ కమల్కిశోర్ సోనును సింగరేణి సీ
ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, సామాజికపరంగా అన్ని రంగాల్లో వెనుకబడిన కులాలలో ఆరె కులం ఒకటి. తెలంగాణలో దాదాపు పది లక్షలకు పైగా ఆరె కులస్తులు ఉన్నారు. అయితే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడి�
వారం రోజులుగా జిల్లాలో వర్షం కురుస్తున్నది. కౌ టాల మండలంలోని కుంటలు, చెరువులు, ఒర్రెలు, వాగులు, నదులు నిండుగా మారా యి. మండల కేంద్రంలోని ప్రధానరోడ్డు చిత్తడిగా మారింది. వాంకిడి మండలంలో వాగులు, వంకలు ఉధృతంగా
సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంత్రి కిషణ్ రెడ్డి �
Singareni | కాంట్రాక్ట్ ఉద్యోగులకు సింగరేణి శుభవార్త చెప్పింది. కంపెనీలో పని చేస్తున్న దాదాపు 25వేల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూ.30లక్షల ప్రమాద బీమా సదుపాయం వర్తింపజేస్తున్నట్లు ప్రక�
సింగరేణి సంస్థలో 272 ఖాళీల భర్తీకి రెండ్రోజులపాటు నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఆదివారం సజావుగా ముగిశాయి. శనివారం మూడు షిఫ్టుల్లో నిర్వహించిన పరీక్షలకు 11,724 మంది దరఖాస్తు చేసుకోగా 7,073 మంది, ఆదివారం
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దీంతో కోల్బెల్ట్లోని జిల్లాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు, కోయగూడెం ఓపెన్కాస్ట్ గనుల్లోకి వర్షపు నీరు చేరిం�
రాజీవ్గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు. ఇందులో భాగంగా సివిల్స్ ప్రిలిమ్స్లో పాసైన రాష్ట్ర అభ్యర్థులకు సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నారు.
గనుల్లో భద్రత పెంపుదలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, కార్మిక సంఘాలు చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట పెదవాగుకు వరద పోటెత్తడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదులుతున్నారు.
రాష్ట్రంలోని బొగ్గుబావులను వేలం వేయొద్దని ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖైరతాబాద్ మీదుగా ర్యాలీగా బయలుదేరగా, మెట్రోస్టేషన్ వద్ద కార్మిక సంఘాల న�