సింగరేణి సంస్థ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రయోజనం కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రమాద బీమాను రూ. 40లక్షలకు పెంచనుంది. ఈ మేరకు బ్యాంక్ ఆఫ్ బరోడా తో సంస్థ ఒప్పందం కుదుర్చుకోనుంది.
సింగరేణి సంస్థకు మైనింగ్ ఇంజినీరింగ్ విద్య అవసరమై 1978లో కొత్తగూడెం - పాల్వంచ పట్టణాల మధ్యలో మైనింగ్ కాలేజీని ఏర్పాటు చేశారు. ఇది అప్పడు ఉస్మానియా అనుసంధానంగా ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక కాకతీయ యూనివర్సి
ఆస్తుల పరిరక్షణ, అవినీతి అక్రమాలను అరికట్టడం, సంస్థ నిధులు దుర్వినియోగం కాకుండా చూడడంలో సింగరేణి విజిలెన్స్ అధికారుల పాత్ర కీలకమని సంస్థ సీఎండీ బలరాం అన్నారు.
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్ర ల్ వర్క్షాప్లో సోమవారం నిర్వహించిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో టీబీజీకేఎస్ అభ్యర్థి వేముల శైలేష్కిరణ్ సొసైటీ డైరెక్టర్గా ఘన విజయం సాధించారు.
KTR | సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సింగరేణి కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి అని ఆయన కొన
రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి పర్యాయపదమైంది. అంతలా ప్రసిద్ధి పొందిన సింగరేణి.. ఆవిర్భవించి నేటికి 104 ఏండ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం సింగరేణి
అటు అభివృద్ధిలోనూ, ఇటు కార్మికుల సంక్షేమంలో అగ్రగామిగా దూసుకెళ్తోంది ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ఆంధ్రా పాలనలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఈ బొగ్గు ఉత్పాదన సంస్థ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు అన్వేషణకు బ్రేక్ పడింది. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం(ఎక్స్ప్లోరేషన్) ఆధ్వర్యంలో తాడిచెర్ల అడవుల్లో బొగ్గు నిక్షేపాల కోసం చేసే డ్రిల్లింగ్ పనులను అటవీ అధికార�
ఎస్టీపీపీలో ఏర్పాటు చేస్తున్న మిథనాల్ ప్లాంటు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఎస్టీపీపీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా మిథ
Singareni | పర్యావరణహిత, సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు దక్కింది.
కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకశాఖల్లో అవసరం ఉన్నా లేకున్నా స్కిల్డ్ వర్కర్లను నియమిస్తూ లక్షలాది రూపాయలను ద�
రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైచేయి సాధించాలని చూస్తున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కిమ్మనని ఏపీ.. ఇప్పుడు అన్ని అంశాలపై పట్టు బిగించేందుకు ప్రయ
ములుగు జిల్లాపై ప్రకృతి పగబట్టిందా? ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తడం, ఆ తర్వాత సుడిగాలులతో తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడం, తాజాగా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించడం వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. �
Singareni | పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సీఎ