సింగరేణి కార్మికుల లాభాల వాటాలో కోతపై కార్మికులు మండిపడుతున్నారు. టీబీజీకేఎస్ నిరసనల్లో భాగంగా మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిధిలోని ఆర్జీ-1, 2, 3 ఏరియాల్లో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహ�
Singareni | రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33 శాతం లాభాల వాటా బోనస్ను వచ్చే నెల 9న చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైంది. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురు బదులు చేదు కబురు చెప్పారు.
KTR | నిన్న సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చింది దసరా బోనస్ కాదు అది బోగస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డా
అమృత్ టెండర్లలో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. వెంటనే సిట్టింగ్ జడ్జితో వ
సింగరేణి సంస్థకు వచ్చిన లాభం రూ.4,701 కోట్లు. దానిలో రూ.2,283 కోట్లను మినహాయించి, రూ.2,412 కోట్లలో నుంచే 33 శాతం వాటా ప్రకటించారు. మునుపెన్నడూ లాభంలో సగం పక్కన పెట్టి మిగతా సగంలో వాటా ఇవ్వలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో చేయ
సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి లాభం రూ.4,701 కోట్లు అని ని న్న డిప్యూటీ �
Singareni | బోనస్ అనేది సింగరేణి కార్మికుల హక్కు అని బీఆర్ఎస్ నాయకులు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కార్మికుల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. సింగరేణి సంస్థ 2023-2024 ఆర్థిక సంవత్�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటవనే విషయం సింగరేణి కార్మికుల విషయంలో మరోసారి రుజువైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబ�
Singareni | సింగరేణి కార్మికుల కష్టాన్ని రేవంత్ సర్కార్ బొగ్గుపాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. రేవంత్ చెప్పేదొకటి, చేసేదొకటి అని మళ్ళీ రుజువైంది.. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను న�
సీఎం సహాయ నిధికి ఉద్యోగుల ఒకరోజు మూలవేతనాన్ని విరాళంగా జమచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఆదేశాలు జారీచేశారు.
సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా కోసం టీబీజీకేఎస్ పోరుబాట పట్టింది. ఆర్థిక సంవత్సరం మొదలై ఆరు నెలలైనా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో లాభాల వాటా చెల్లింపు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలకు దిగ
Singareni | ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తిన విషయం తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు సింగరేణి కాలరీస్ అధికారులు, ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ సాలరీ నుంచి రూ.10.25కోట్ల విరాళం ప్రకటించారు.
వ్యాపార విస్తరణ దిశలో భాగంగా రానున్న రోజుల్లో రాజస్థాన్లో సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం పేర్కొన్నారు.