జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు అన్వేషణకు బ్రేక్ పడింది. సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం(ఎక్స్ప్లోరేషన్) ఆధ్వర్యంలో తాడిచెర్ల అడవుల్లో బొగ్గు నిక్షేపాల కోసం చేసే డ్రిల్లింగ్ పనులను అటవీ అధికార�
ఎస్టీపీపీలో ఏర్పాటు చేస్తున్న మిథనాల్ ప్లాంటు నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సింగరేణి సీఎండీ బలరాంనాయక్ పేర్కొన్నారు. ఆదివారం ఎస్టీపీపీని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా మిథ
Singareni | పర్యావరణహిత, సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు దక్కింది.
కొత్తగూడెంలోని సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకశాఖల్లో అవసరం ఉన్నా లేకున్నా స్కిల్డ్ వర్కర్లను నియమిస్తూ లక్షలాది రూపాయలను ద�
రాష్ట్ర విభజనకు సంబంధించిన పలు సమస్యల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైచేయి సాధించాలని చూస్తున్నది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు కిమ్మనని ఏపీ.. ఇప్పుడు అన్ని అంశాలపై పట్టు బిగించేందుకు ప్రయ
ములుగు జిల్లాపై ప్రకృతి పగబట్టిందా? ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరదలు ముంచెత్తడం, ఆ తర్వాత సుడిగాలులతో తాడ్వాయి అటవీ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించడం, తాజాగా మేడారం కేంద్రంగా భూకంపం సంభవించడం వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం పెద్దపల్లిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలన సందర్భంగా కలెక్టరేట్ ఎదుట పెద్దకల్వల, రంగంపల్లి శివారులో నిర్వహించే యువ వికాస విజయోత్సవ సభకు హాజరు కానున్నారు. �
Singareni | పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సింగరేణితో ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడా బొగ్గును సరఫరా చేసేందుకు వీలుగా రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని సీఎ
Singareni | సోలార్ విద్యుత్ సద్వినియోగం, పొదుపు చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ మరో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మందమర్రి సోలార్ ప్లాంట్లో పగటిపూట ఉత్పత్తి జరిగి, వినియోగం తర్వాత ఇంకా మిగిలిన సోలార్ �
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేపడతామని బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. ఆనాడు తెలంగాణ �
Singareni | సింగరేణి రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన దీపావళి బోనస్ రూ.18.27కోట్లు ఈ నెల 27న ఖాతాల్లో జమ చేస్తామని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అ�
వాళ్లు ప్రజాసంఘాల నేతలు.. ప్రశ్నించే గొంతులుగా పేరు ప్రఖ్యాతులున్నవారు.. బడుగుల కోసం నినదించినవారు.. గతంలో రైతులు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ ఉద్యమాలు నడిపారు.
పర్యావరణహిత చర్యలకు పెట్టింది పేరుగా ఉన్న సింగరేణి సంస్థ.. మరో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కార్బన్డయాక్సైడ్ వాయువు నుంచి మిథనాల్ వాయువును ఉత్పత్తి చేసే ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నది. జ�
దేశంలో మొదటిసారిగా కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీకి సింగరేణి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మక ప్లాంటును మంచిర్యాల జిల్లా జైపూర్లోని థర్మల్ విద్యుత్తు ప్లాంటులో ఏర్పాటు చేస్తున్నది. థ