సాంకేతిక విద్యతో చక్కటి భవిష్యత్తు ఉంటుందని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ఆయన సీసీసీ నస్పూర్ లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. యాజమాన్యం సిం�
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నా�
సింగరేణి సంస్థకు గుండెకాయగా చెప్పుకునే అన్వేషణ విభాగం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంపల్లి విభాగాన్ని మూసివేసిన సింగరేణి యాజమాన్యం.. రామగుండం వ�
హైకోర్టులో సింగరేణి (Singareni) అదనపు స్టాండింగ్ కౌన్సిల్గా పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన చందుపట్ల రమణ కుమార్ రెడ్డి (Ramana kumar Reddy) నియమితులయ్యారు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన �
Mining sector | దేశాన్ని 2047 నాటికి అగ్రదేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించుకున్న వికసిత్ లక్ష్యాలను చేరుకోవడంలో మైనింగ్ రంగం(Mining sector) పాత్ర అత్యంత కీలకమని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అన్నారు.
Singareni | హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) లో సింగరేణి సేవా సమితి ఏర్పాటు చేసిన మహిళా శక్తి మార్కెట్.. స్వయం ఉపాధి ఉత్పత్తుల స్టాల్కు ద్వితీయ బహుమతి లభించింది.
ఆర్థిక సంవత్సర లక్ష్యాలను అధిగమించేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సింగరేణి డైరెక్టర్ పీపీ వెంకటేశ్వర్లు సూచించారు. ఆదివారం శ్రీరాంపూర్ ఇన్చార్జి జీం శ్రీనివాస్తో కలిసి డివిజన్లోని ఇందారం ఓపె�
ప్రభుత్వానికి చెందిన విద్యుత్ పరికరాల సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(భెల్) మరో భారీ ఆర్డర్ను చేజిక్కించుకున్నది. రాష్ట్రంలో సింగరేణి కాలరీస్ కంపెనీ నిర్మించతలపెట్టిన 800 మెగావాట్ల థర్మ�