సింగరేణిలో ఇప్పటికే గనులను వేలం వేస్తుండగా, తాజాగా మరో కుట్రకు తెరలేచింది. సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)ను ప్రైవేట్వ్యక్తుల చేతుల్లో పెట్టేందుక�
Singareni | సింగరేణి(Singareni) సంస్థ రామగుండం డివిజన్ 1 పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు 5 ఈ ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన భారీ బొగ్గు ఉత్పత్తి లక్ష్యమైన 36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని 15 రోజుల ముందుగానే సాధ�
సింగరేణిలో అత్యంత కీలక పోస్టులను ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ �
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు ఒక్కొక్కటీ బట్టబయలు అవుతున్నాయా? దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే రెండు బ్లాక్ల గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన �
Singareni | సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన సెక్యూరిటీ వింగ్ (రక్షణ విభాగం), మెడికల్ వింగ్ (వైద్య విభాగం)కు ఇద్దరు ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నతాధికారులను నియమించేందుకు సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఒకప్పుడు బొగ్గుగనుల్లో పని చేయాలంటేనే జంకేవారు. భూమి పొరల్లో బొగ్గు వెలికి తీయడం ఆషామాషీ వ్యవహారం కాదు. గాలిసక్రమంగా అందక కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. గని ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో ఉన్నార
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల ద్వారా వస్తున్న దుమ్ము దూళితో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొంటూ సింగరేణి అ
వ్యాపార విస్తరణలో భాగంగా విద్యుత్తు ప్లాంట్లను నిర్మిస్తున్న సింగరేణి సంస్థ కొత్తగా 800 మెగావాట్ల అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ను నిర్మించనుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ ప్లాంట్ సమీపంలోన
టీఎస్పీఎస్సీ సోమవారం గ్రూప్-1 ఫలితాలు విడుదల చేయగా, సీసీసీ నస్పూర్కు చెందిన సింగరేణి కార్మికుడి కుమారుడు రిక్కుల సత్యనారాయణరెడ్డి క్వాలిఫై అయ్యాడు. న్యూ నాగార్జున కాలనీలో నివాసముంటున్న సత్యనారాయణ ర
సైలో బంకర్ కాలుష్యం కారణంగా ఆదివారం మరొకరు మృతిచెందారు. దీంతో కాలు ష్యం కారణంగా జరిగిన మరణాలు మూడుకు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లా సింగరేణి సత్తుపల్లి జేవీఆర్-1, 2, కిష్టా రం ఉపరితల గనుల్లో ఉత్పత్తి అయిన బొగ