Centenary Colony | సింగరేణి ఆకామిటేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యదిక ఫీజుల వసూలు చేయడాన్ని అరికట్టాలని, పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సెంటినరి కాలనీ లోని వాణి ఉన్నత పాఠశాల ఆవరణలో జేఏస
సింగరేణి (Singareni) అకామిడేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నదని, దానిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెంటినరి కాలనీలో ఫ్లెక్సీలు వెలిశాయి. పిల్లలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పి�
SINGARENI | రామగుండం-3 పరిధిలోని ఓసిపి-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించేందుకు బుధవారంపేట లో అధికారులు గురువారం భూ సర్వే చేస్తున్నారు. కాగా అక్కడ రైతులు కాకుండా వేరే వ్యక్తులు అడ్డుకొని సర్వే ప�
సింగరేణి వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా తమ సంస్థ ఉంటుందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ �
అధికారుల, కార్మికుల ప్రమోషన్ విషయంలో విజిలెన్స్ పేరుమీద ఏదో చిన్న చిన్న తప్పులు ఉంటే సంవత్సరాల పాటు ప్రమోషన్ రాకుండా పెండింగ్ పెడుతున్న అంశం తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో త్వరలోనే సింగరేణిలో రివ్య
డోర్నకల్ నుండి కొత్తగూడెం రైల్వే రెండో లైన్ పనులను పరిశీలించిన రైల్వేశాఖ డీఆర్ఓ రైతుల భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్ట పరిహారం అందజేయనున్నట్లు చెప్పారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో (Sathupalli) భారీ వర్షం కురిసింది. దీంతో సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వర్షం ప్రభావంతో జేవీఆర్ ఉపరితల గనులు, కిష్టారం ఓసీల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్
కుల వివక్ష , అంటరానితనం వంటి సామాజిక దుష్టాలను నిర్మూలించడానికి కృషిచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు.
పద్మావతిఖని (పీవీకే 5 ఇంక్లైన్) లో కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్ బకెట్ పంప్కు ఓస్ కలుపుకున్న సమయంలో తలపై బొగ్గు పెళ్ల పడడంతో గాయపడ్డాడు. గత నెలలో కూడా మదన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బకెట్ పంపు కాళ్ల
రోజురోజుకి పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా పనివేళలు మార్చాలంటూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ పారిశుధ్య కార్మికులు జనరల్ మేనేజర్ సివిల్ టి.సూర్యానారాయణకు విజ్ఞప్తి చేయగా ఆయన సానుక�
బొగ్గు రవాణాలో దుమ్ము, ధూళి లేవకుండా చూసుకోవాలని డైరెక్టర్ (ఈ&ఎం) డి. సత్యనారాయణ సిబ్బందికి సూచించారు. కొత్తగూడెం ఏరియాలోని జేవిఆర్ ఓసి, జేవిఆర్ సిహెచ్పిని బుధవారం ఆయన తనిఖీ చేసి, బొగ్గు ఉత్పత్
మణుగూరు, కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం ఏరియా, ఇల్లందు ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుండి వచ్చిన అభ్యర్థన మేరకు రేపటి (బుధవారం) నుండి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పారిశుధ్య కార్మికుల విధుల నిర్వ�
భూగర్భ జలాల అభివృద్ధికి సింగరేణి సంస్థ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ‘సింగరేణి నీటి బిందువు.. జల సింధువు’ అనే కార్యక్రమానికి అంకురార్పణ చేసింది. సింగరేణి వ్యాప్తంగా 50 మినీ చెరువులను ఏర్పాటు చేయను�