సింగరేణి లో కొత్త గనుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20 న సింగరేణిలో జరగబోయే ఒక రోజు టోకెన్ సమ్మె చేపట్టినట�
సింగరేణిలో అవినీతి దందాలపై ఉకు పాదం మోపుతామని.. అక్రమారుల గురించి ధైర్యంగా సమాచారం ఇవ్వాలని సంస్థ యాజమాన్యం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోసగాళ్ల సమాచారాన్ని కొత్తగూడెం విజ
సింగరేణి ఆధ్వర్యంలో కొత్తగూడెం, సత్తుపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలేం రాజు బుధవారం పత్రికా ప్రకటనలో తెలిపారు.
శుభకార్యాలు, ఇతర కార్యక్రమాల కోసం సింగరేణి యాజమాన్యం రామవరం, గౌతమ్పూర్ ప్రాంతాల్లో కమ్యూనిటీ హాల్స్, రుద్రంపూర్లోని సీఈఆర్ క్లబ్లో ఏర్పాట్లు చేసింది. అయితే వీటి ప్రధాన ద్వారం వద్ద పశువులు రాకుండా క�
శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యజమాన్యం బుధవార�
ఈనెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏ�
రిస్క్ ఆపరేషన్లలో తాము సైతం భాగస్వామ్యం అవుతాం అంటున్నారు సింగరేణి మహిళా ఉద్యోగులు. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో త్రీ ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ నందు కొత్తగూడెం రీజియన్ పరిధిలో ఉ
సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తూ, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్ని పెంచుకుంటూ పోతూ అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల కాలనీలు సమస్యల నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏ
ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ స్టేషన్ గేటు ముందు కాంట్రాక్ట్ �
పనిచేసే వారికి సమాజంలోనూ, సంస్థలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అలాంటి వ్యక్తుల్లో కళ్యాణ్ ఒకడని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు.
Coal production | సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో Rg-1 డివిజన్లో కేవలం 51శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, కొత్తగూడెం రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్కు ఈ ఏడాది శ్రమశక్తి అవార్డు లభించడం ఆయన కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెస�