సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు.
Singareni | తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడే కార్మికులకు సగం జీతంతో కూడిన ప్రత్యేక సెలవులను మంజూరు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
Singareni | సింగరేణి సంస్థలోని కేటగిరి-1లో పనిచేస్తున్న జనరల్ మజ్దూర్లను ఇకపై జనరల్ అసిస్టెంట్గా గుర్తించాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయ�
సేవా గుణాన్ని అందరూ అలవర్చుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. మంగళవారం రూ.10 వేలను జీఎం పాల్వంచలోని యువసేన అసోసియేటీస్ యువసేన చిల్డ్రన్ హోమ్ అండ్ స్పెషల్ నీడ్స్ స్కూల్ (పిల్�
Artificial Intelligence | జీవితంలోని అన్ని అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని సింగరేణి కాలరీస్ కంపెనీ సీఎండీ ఎన్. బలరాం అన్నారు. ఈ సాంకేతిక విపల్వం పట్ల వ్యతిరేక ధోరణి మాని దాన్ని సమర్థంగా, బాధ్యత
Aituc | గోదావరిఖని :సింగరేణి లో కార్మికుల హక్కులను కాపాడేదని, సంస్థ ను రక్షించేది సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ �
Godavarikhani | గోదావరిఖనిలోని సింగరేణి స్టేడియంలో ‘గుండె జబ్బులు-చికిత్స విధానం’ అనే అంశంపై ఆదివారం ‘హెల్త్ టాక్’ నిర్వహించగా దానికి విశేష స్పందన లభించింది.
GODAVARIKHANI గోదావరిఖని :సింగరేణి ఇతర రాష్ట్రాల విస్తరణలో తొలి అడుగుగా ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గనిని విజయవంతంగా ప్రారంభించడం జరిగిందని, ఇదే స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో మరిన్ని గనులు, ఇతర ఖని�
CBCE | గోదావరిఖని :సింగరేణి ప్రాంతంలో కార్మికుల పిల్లలకు సెంట్రల్ సిలబస్ తో కూడిన విద్య అందనుంది. సంస్థ సీఎండీ ఎన్ బలరాం తీసుకున్న ప్రత్యేక చొరవ సత్ఫలితానిచ్చింది.
Singareni | గోదావరిఖని : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సింగరేణి సంస్థ రిటైర్డ్ కార్మికులకు కనీస పింఛన్ రూ.10వేలకు పెంచాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశ�
Centenary Colony | సింగరేణి ఆకామిటేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యదిక ఫీజుల వసూలు చేయడాన్ని అరికట్టాలని, పిల్లలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సెంటినరి కాలనీ లోని వాణి ఉన్నత పాఠశాల ఆవరణలో జేఏస
సింగరేణి (Singareni) అకామిడేషన్ కల్పించిన వాణి స్కూల్ యాజమాన్యం అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నదని, దానిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సెంటినరి కాలనీలో ఫ్లెక్సీలు వెలిశాయి. పిల్లలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పి�
SINGARENI | రామగుండం-3 పరిధిలోని ఓసిపి-2 ఉపరితల గని విస్తరణలో భాగంగా 88 ఎకరాల భూమిని సేకరించేందుకు బుధవారంపేట లో అధికారులు గురువారం భూ సర్వే చేస్తున్నారు. కాగా అక్కడ రైతులు కాకుండా వేరే వ్యక్తులు అడ్డుకొని సర్వే ప�
సింగరేణి వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి అండగా తమ సంస్థ ఉంటుందని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ రైట్స్ �