పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
కేసీఆర్ పాలనలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని కాపాడుకోగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతి, అక్రమాలతో సంస్థను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక�
సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ ఇకలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో
Osmania University | సికింద్రాబాద్, మే25: వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తరగతి గదుల నిర్మాణానికి సహకరించడం తమ సంస్థకు
తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎండీ మునీర్ (MD Muneer) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఒమెగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివా
దేశానికి వెలుగులు పంచిన బొగ్గుట్ట మనుగడ కోసం సమష్టిగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలపక్ష నాయకులు అబ్దుల్నబీ, సారయ్య, వెంకటేశ్వర్లు, తోడేటి నాగేశ్వరరావు, దాస్యం ప్రమోద్, క్లింట్ రోజ్, రాంసింగ్ అ
గోదావరిఖని పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఆర్.జి 1 ఏరియా జిఎం లలిత్ కుమార్ శుక్రవారం అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ లో మందుల స్టోరేజ్ యొక్క స్థితి పేషెంట్ లకు అందుతున్న మందుల వివరాలను స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ముస్లిం మైనార్టీలు గ్రామస్తులతో కలిసి బొగ్గు టిప్పర్లను అడ్డుకున్నారు. సత్తుపల్లి నుండి కొత్తగూడెంకు నిత్యం వ
ప్రధాన కూడలిలో జరుగుతున్న ప్రమాదాల నివారించేందుకు సింగరేణి కొత్తగూడెం ఏరియా అధికారులు నడుం బిగించారు. రుద్రంపూర్ ప్రగతివనం వద్ద నుండి రామవరం వరకు సుమారు రూ.10 లక్షల వ్యయంతో ఐదు టవర్లు, ఒక్కొక్కటి 10 మీటర్�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనంగా మారిన సింగరేణి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాల నియామకం దందాకు తాత్కాలికంగా తెరపడింది. దళారుల కొలువుల దందాపై ‘నమస్తే తెలంగాణ’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. �
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ 1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరిఖని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన�
సింగరేణి బ్లాస్టింగ్ విధ్వంసంతో నాగేపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పూర్తి స్థాయిలో సర్వే చేసి మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని బీఆర్ఎస్ మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యన�