శ్రమకు మారుపేరుగా నిలుస్తూ, దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి సంస్థలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై వేటు వేసేందుకు సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి యజమాన్యం బుధవార�
ఈనెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏ�
రిస్క్ ఆపరేషన్లలో తాము సైతం భాగస్వామ్యం అవుతాం అంటున్నారు సింగరేణి మహిళా ఉద్యోగులు. ఈ నేపథ్యంలో మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియాలో త్రీ ఇంక్లైన్ రెస్క్యూ స్టేషన్ నందు కొత్తగూడెం రీజియన్ పరిధిలో ఉ
సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తూ, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్ని పెంచుకుంటూ పోతూ అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల కాలనీలు సమస్యల నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏ
ఎండనక, వాననక కష్టపడి పనిచేస్తే తమకు ఇవ్వాల్సిన జీతం ఇవ్వడం లేదని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 10.5 మెగావాట్స్ సోలార్ పవర్ స్టేషన్ గేటు ముందు కాంట్రాక్ట్ �
పనిచేసే వారికి సమాజంలోనూ, సంస్థలోనూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అలాంటి వ్యక్తుల్లో కళ్యాణ్ ఒకడని కొత్తగూడెం ఏరియా సివిల్ ఏజీఎం సీహెచ్ రామకృష్ణ అన్నారు.
Coal production | సింగరేణి సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ లో Rg-1 డివిజన్లో కేవలం 51శాతం బొగ్గు ఉత్పత్తి జరిగిందని జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. జీఎం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా�
ఐఎన్టీయూసీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, కొత్తగూడెం రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్కు ఈ ఏడాది శ్రమశక్తి అవార్డు లభించడం ఆయన కృషికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెస�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా ఆర్వో ప్లాంట్ పనిచేయడం లేదు. విషయాన్ని మాతా శిశు ఆరోగ్య కేంద్రం, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ రాధామోహన్ ఏరియా జీఎం �
కార్మికుల రెక్కల కష్టం జాతి సంపదను సృష్టిస్తున్నదని, వారి త్యాగం వెలకట్టలేనిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కార్మికుల త్యాగాలకు నివాళిగా, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతామన�
కార్మిక లోకానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మేడే శుభాకాంక్షలు తెలిపారు. శ్రామికుల త్యాగాలకు ఘన నివాళులర్పించారు. శ్రామికుల రెక్కల కష్టం, వారి త్యాగం అనితరసాధ్యమన్నారు.
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న అధికారులకు పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) ఇంకా అందలేదు. బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన కోలిండియా తన సిబ్బందికి పీఆర్పీ ఇచ్చినా సింగరేణి మాత్రం ఇంతవరకు చెల్లి