సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగ
గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘంత�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీ
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చా�
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేస్తున్నందుకుగాను �
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలకై కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం కొత్తగూడెం ఉపాధ్యక్షుడు గూడెల్లి యాకయ్య అన్నారు. మంగళవారం స
ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలంలో వీధి కుక్కల (Stray Dogs) బెడద తీవ్రంగా ఉంది. కుక్కల సంచారం వల్ల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
కొత్తగూడెం ఏరియాలోని ఏరియా వర్క్ షాప్ నందు వర్క్ షాప్ డీ.జి.ఎం(ఈ& ఎం)టి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో శనివారం సేఫ్టీ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏరియాలో ఉన్న త్రీ ఇంక్లైన్ ఎలక్ట్రికల్ సబ్ స్
కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేయాలని, పెర్క్స్ మీద పన్ను యాజమాన్యమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రెటరీ కాపు కృష్ణ అన్నారు.
ప్రజలకు రహదారి భద్రత, చైతన్యం కల్పించడంలో భద్రాచలం రవాణా శాఖ యూనిట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, అసోసియేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీజీఓస్ భద్రాద్�
మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల వారసులు సుమారు 42 మందికి మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తి అయి ఐదు నెలలు గడుస్తున్నా వారి వారసులకు ఇంకా నియామక ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో సంబంధిత కుటుంబాలు ఆర్ధిక ఇబ�
యూరియా బస్తాల కొరతపై ఖమ్మం జిల్లా సింగరేణి (Karepally) మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం ఉదయం బస్టాండ్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించిన రైతులు ధర్నా నిర్వహించారు.
సింగరేణి ఆర్జీ-3 ఏరియా సెంటినరీ కాలనీలోని (Centenary Colony) కోల్ కారిడార్ రోడ్డులో ఇటీవల నిర్మించిన బస్ షెల్టర్ (Bus Shelter) స్థానికులకు ముప్పుగా మారింది.