TGBKS | బొగ్గు ఉత్పత్తిలో భాగంగా విధుల నిర్వహణలో గత ఏడాది ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరిగిన ప్రమాదంలో ఉప్పుల వెంకటేశ్వర్లు మృతి చెందడం పార్టీకి యూనియన్కు తీరని లోటన్నారు.
సింగరేణి సంస్థ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని, ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవాలని రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలి�
గోదావరిఖనికి చెందిన సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు మంతెన రాజలింగయ్య, డిస్మిస్ కార్మికుడు నూకల గట్టయ్య తమ మరణానంతరం శరీరాలను రామగుండం మెడికల్ కళాశాలకు అప్పగిస్తామని ప్రకటించారు.
ప్రముఖ కంపెనీ విత్తనాలంటూ వాటిని బ్లాక్లో విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఖమ్మం జిల్లా సింగరేణి సీఐ తిరుపతిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం కారేపల్లి పోలీస్ స్టేషన్లో కారేపల్లి మండలంలోని విత్త�
ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగ్గట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే క్రమం
కార్మికుల హక్కుల కోసం నిస్వార్థంగా పోరాటం చేసిన నాయకుడు రాసూరి శంకర్ అని టీజేఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు రాసూరి శంకర్ ఇటీవల జరి�
కొత్తగూడెం ఏరియా ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజిస్టర్లను సింగరేణి ఎస్టీ కమిటీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.కృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు.
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
సింగరేణి గనుల్లో నిత్యం చెమటోడ్చి నల్లబంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికులు సంస్థ లాభాల్లో వాటా కోసం ఎదురుచూస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసి 2 నెలలు గడిచినా ఇప్పటివరకు యాజమాన్యం తమ లాభాల వివరాల న
పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ప్లాస్టిక్ ను వాడొద్దని కేంద్ర పర్యావరణ అండ్ అటవీ శాఖ డైరెక్టర్, శాస్త్రవేత్త హైదరాబాద్ రీజియన్ కె.తరుణ్ కుమార్ అన్నారు. రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల�
కేసీఆర్ పాలనలో వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించి సింగరేణిని కాపాడుకోగా, కాంగ్రెస్ సర్కారు మాత్రం అవినీతి, అక్రమాలతో సంస్థను అంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక�
సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ ఇకలేరు. నాలుగు దశాబ్దాలకు పైగా పాత్రికేయునిగా పనిచేసిన ఆయన ఈ ప్రాంత ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో
Osmania University | సికింద్రాబాద్, మే25: వందేళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఉస్మానియా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తరగతి గదుల నిర్మాణానికి సహకరించడం తమ సంస్థకు