నాలుగు నెలలుగా నిలిచి పోయిన సింగరేణి మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించాలని టీబీజీకేఎస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
సింగరేణి యాజమాన్యం కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో మహిళలకు తేనె టీగల పెంపకంపై శిక్షణ అందజేయనున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు.
Singareni | సింగరేణిలో విధులు నిర్వహిస్తూ మెడికల్ ఇన్ వాలిడేషన్ అయినా ఉద్యోగి రామగిరి రాజంకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి చెక్కు అందించారు.
ఇంట్లో పాము జొర్రితే.. చూరుకు నిప్పంటుకుంటే... దొంగల అలికిడైతే.. ఇంకేదైనా ఆపద వస్తే... సాయం చేయరమ్మని మగవాళ్ల కోసం కేకలు వేసే రోజులు పోయాయ్. ఏదో ఒకటి చేయడానికి కాదు ఏది చేయడానికైనా ఆడవాళ్లూ సిద్ధమవుతున్నారు.
గనులు, ఉపరితల గనుల్లో ఈ.పీ ఆపరేటర్స్, మోటార్ వెహికల్ డ్రైవర్స్ వాహనాలు నడిపినప్పుడు వేగ నియంత్రణను తప్పక పాటించాలని, అలాగే బొగ్గు రవాణా చేస్తున్నప్పుడు కూడా వేగం నియంత్రణ పాటించాలని కొత్తగూడెం ఏరియా జనర
వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ప్రధాన ఆస్పత్రి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లలిత కార్మికులకు సూచించారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని వీకే వర్క్షాప్లో నిర్వహించిన అవ�
సింగరేణి వ్యాప్తంగా అన్ని గనుల్లో రెస్క్యూలో మహిళా ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి సత్తా చాటాలని సీఎండీ ఎన్.బలరాం పిలుపునిచ్చారు. 136 ఏళ్ల సంస్థ చరిత్రలో రెస్క్యూలో తర్ఫీదు పొందిన మహిళా జట్టును ఆయన శనివా�
ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను బొగ్గు ఉత్పత్తిలో 99 శాతం, రవాణాలో 103 శాతం లక్ష్యాలను సింగరేణి సాధించడంపై ఆ సంస్థ సీఎండీ బలరాం హర్షం వ్యక్తం చేశారు.
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.
సింగరేణి భూనిర్వాసితుల పరిహారం చెల్లింపు విషయంలో నిర్లక్ష్యం చేసిన ల్యాండ్ అక్విజేషన్ అధికారి కార్యాలయంలోని ఫర్నీచర్, ఇతర సామాగ్రి జప్తునకు పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆదేశాలిచ్చిం�
ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జాఫర్ హుస్సేన్ పిలుపునిచ్చారు. గురువారం రోజు వర్క్ షాప్. జీఎం ఆఫీస్, ఏరియా హాస్పిటల్ సిబ్బంది
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం తాసీల్దార్ ఎస్.సంపత్ కుమార్ బదిలీ అయ్యారు. సంపత్కుమార్ను మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేస్తూ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డీఎస్.లోకేశ్ కుమార్ బుధవారం ఉత్తర్వు
అన్ని వర్గాల ప్రజలకు ఎర్రజెండా పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా అన్నారు. ఆదివారం స్థానిక 24 ఏరియాలోని కమ్యూనిటీ హాల్ లో బొల్లి కొమరయ్య, కుమ్మరి రవీం