ఇల్లెందు సింగరేణి ఏరియాలో పలువురు ఉద్యోగులకు పదోన్నతుల ఉత్తర్వులను జీఎం వి.కృష్ణయ్య గురువారం అందజేశారు. ఇల్లెందు ఏరియాలో పని చేస్తున్న NCWA ఉద్యోగులకు 1 జనవరి,2026 నాటికీ అర్హత కలిగిన వారికి సర్వీస్ లింక్�
ఈ సంవత్సరం యువ రక్తంతో నిండిన సింగరేణిని చూస్తున్నానని, ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్షాన్ని తప్పకుండా సాధించగలమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. ఏరియా జీఎం కార్యాలయంలో నూతన స�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని 58 నుండి 61 సంవత్సరాలకు పెంచిన విషయం తెలిసిందే. అదే విధంగా సింగరేణి కాలరీస్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సం�
సింగరేణి సంస్థకు నూతన బొగ్గు బ్లాకులు తీసుకొచ్చి సింగరేణి మనుగడను కాపాడాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్ అన్నారు, మంగళవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని పిసికే-5 ఇంక్లైన్లో..
Singareni | నవరత్న సంస్థలలో ఒకటై 136 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ మనుగడపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కుట్రలకు వ్యవహరించే పద్ధతిని ఉపసంహరించుకోవాలని, సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి శ్రీకారం చుట్టిందన�
సింగరేణిలో నవంబర్ 24, 25న జరిగిన మెడికల్ బోర్డు మరోసారి నిర్వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్య
రామగిరి మండలం బుధవారం పేట శివారులోని ఎనిమిదో వార్డులో ఇండ్లకు నంబర్లు వేసేందుకు శనివారం గ్రామంలోకి వచ్చిన సింగరేణి, రెవెన్యూ అధికారుల చర్యలతో బుధవారం పేట గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా�
విబి జి రామ్ జి చట్టాన్ని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని వ్యవసాయ కార్మిక, రైతు, కార్మిక సంఘాలు, ఎస్కేఎం నాయకులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ�
Singareni | నిబంధనల మేరకు నిర్ణీత కాలంలో పనులు పూర్తి చేయని కాంట్రాక్ట్ సంస్థకు విధించిన భారీ జరిమానాను మాఫీ చేయాలని చూసిన బాగోతం సింగరేణిలో దుమారం రేపింది.
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ఖాళీగా ఉన్నది. ఈ నెల 16 వరకు సంస్థ చైర్మన్గా కొనసాగిన బలరామ్కే ఇన్చార్జి బాధ్యతలు ఉండగా, ప్రస్తుతం పది రోజులుగా ఎవరికీ కేటాయించలేదు.
సింగరేణి నుంచి విరమణ చేసిన దాదాపు 350 మందికి పైగా అధికారులు పీఆర్పీ బకాయిల కోసం సుధీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 2007-08 నుంచి 2013-14 మధ్య కాలానికి సంబంధించి రావాల్సిన 63కోట్ల కోసం ఎదరుచూశారు. ఎట్టకేలకు గతేడాది ఫిబ్రవరి
సింగరేణి సంస్థలో అత్యంత కీలకమైన డైరెక్టర్ ఫైనాన్స్ పోస్ట్ ఖాళీగానే ఉంటుంది. ఈనెల 16 వరకు సింగరేణి సంస్థ చైర్మన్ గా కొనసాగిన బలరాం చేతిలోనే ఇన్చార్జి బాధ్యతల రూపంలో ఉన్న డైరెక్టర్ ఫైనాన్స్ పోస్టు ప్రస్తు�
Singareni | మెస్సీ పది నిమిషాల ఫుట్బాల్ ఆట కోసం రూ.10కోట్లు దుబారా చేసిన సింగరేణి యాజమాన్యం స్వయానా దాని ఆవిర్భావ వేడుకలకు మాత్రం అత్తెసరు నిధులు విడుదల చేయడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.