బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ చేపట్టాలి.. టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రాంమూర్తి
గోదావరిఖని, మే 28: సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై సీబీఐ విచారణ జరిపించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర వర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతంలో ఉంది. ఈ జిల్లాలో ఉన్న సింగరేణి సంస్థలో నిబంధనల ప్రకారం గిరిజనులకు 100 శాతం ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని, స్థానికులకే ఉపాధి అవకాశాలు దక్కేలా చూడా�
సింగరేణి సంస్థలో బొగ్గు నిల్వలపై యజమాన్యం చెబుతున్న తప్పుడు లెక్కల పైన సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి డిమాండ్ చేశారు. రామగుండం రీ�
బీఆర్ఎస్ పాలనలో సిరులగనిగా ఉన్న సింగరేణి, కాంగ్రెస్ పాలనలో సింగరేణి సామ్లా గనిగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆందోళన వ్యక్తంచేశారు. 40లక్షల మెట్రిక్ టన్�
సింగరేణి సంస్థ, సింగరేణి ప్రాంతంలోని శాసన సభా స్థానాలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో సింగరేణి ప్ర�
రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణిలో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ సత్ఫలితాన్నిస్తోంది. పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్లో.. వినియోగించబడని కరెంట్ను గ్రిడ్కు సరఫరా చేయకుండా, �
చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, అవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డబ్ల్యూపీఎస్ & జీఏ ఆధ్వ
కాంగ్రెస్ పార్టీ తన నిజస్వరూపాన్ని ఏనాడు విస్మరించలేదని, ఆ పార్టీకి ఎప్పుడూ వెలుగులు వస్తే అప్పుడు సమాజానికి చీకటే అలుముకుంటుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. సింగరేణి ఆర్జీ-3 డివిజన్ ఓస
సింగరేణి కార్మికుల సమస్యలకు మెడికల్ బోర్డు కు సంబంధించిన విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరె�
సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్ధి, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం జూన్ 2న కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట చేపట్టే మహా ధర్నాను జయప్రదం చేయాలని లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షుడ
ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఘనంగా జరుగుతున్న 14వ ఇండియన్ మైన్స్ వర్కర్స్ ఫెడరేషన్ (IMWF) మహాసభల్లో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన కార్మిక నాయకులకు కీలక బాధ్యతలు దక్కాయి. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీ
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో వి.కె.సి.ఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా పెనగడప గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించ
సింగరేణి జన్మస్థలంగా పిలిచే బొగ్గుట (ఇల్లెందు) చరిత్ర ఎంతో ఘనం.. కానీ, భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి బొగ్గుగని ప్రారంభించింది ఇల్లెందులోనే. గతంలో ఇక్కడ నాలుగు మైన్లు, ర�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, పర్మనెంట్ కార్మికుల పని పరిస్థితులు, ఒప్పంద విధానాలు, పని ప్రదేశాల్లో ఉన్న రక్షణ సౌకర్యాలపై మంగళవారం లండన్ రీసెర్చ్ స్కాలర్ హేమ వైష్ణవి అధ్యయనం నిర్వహించారు.
Singareni VRS Scheme | బొగ్గు ఉత్పత్తిలో ముందు వరుసలో ఉంటూ లాభాల బాటలో పయనిస్తున్న సింగరేణి సంస్థలో మళ్లీ ‘గోల్డెన్ షేక్ హ్యాండ్'(స్వచ్ఛంద ఉద్యోగ విరమణ) అంశం తెరపైకి రావడం కార్మిక వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింద