ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జయరాజు తెలిపారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడా�
సింగరేణి సంస్థలో ఉద్యోగుల ఆరోగ్య సామర్థ్యాన్ని (ఫిట్నెస్) అంచనా వేసే కార్పొరేట్ మెడికల్ బోర్డు (CMB) సమావేశాల నిర్వహణలో ఏర్పడిన అంతరాయంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మార్చి 2025 వరకు క్రమం తప్పకుండా �
అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే నైపుణ్యం ప్రతి ఉద్యోగికి అవసరమని, ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రాణాలను కాపాడే అవగాహనను పెంచుతాయని ఏరియా వర్క్ షాప్ డీజీఎం జే.క్రిస్టఫర్ అన్నారు. సింగరేణి సంస్థ కొత్తగ�
సింగరేణి యాజమాన్యం తక్షణమే మెడికల్ బోర్డు నిర్వహించి, కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్క్లబ్లో
సింగరేణి సంస్థలు ప్రతీ నెల మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అవసరమైతే తీవ్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర
అనుకున్నట్లుగానే పేద రైతుపై ప్రతాపం చూపేందుకు సింగరేణి అధికారులు సిద్ధమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం శివారులోని 126/1 సర్వే నంబర్లో ఎకరంన్నర భూమిలో కాల్వపల్లి కనకరాజు, రాజేశ్వరి దంపతులు 40 ఏ�
భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గు వెలికి తీసి సమాజానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికులు “చీకటి సూర్యులు”గా పేరొందారు. ఆ పేరు కేవలం పనికే కాదు, వారి మానవత్వానికి కూడా నిదర్శనమని మరోసారి రుజువైంద�
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సింగరేణి ఎగ్జిక్యూటివ్ల సంఘం సీఎంఓఏఐ (CMOAI) కొత్తగూడెం ఏరియా అధ్యక్షుడు, వి కే ఓ సి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం.వి.�
సింగరేణి ఆణిముత్యం సివిల్స్ సాధించింది. రామగుండం గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న శ్రామికుడి బిడ్డ అయిదేళ్లు కష్టపడి అనుకున్నది సాధించింది. ‘నా లక్ష్యమే తన లక్ష్యంగా చేసుకుని నాన్న నా వెన్నంటి ఉన
జీకే ఓసి నుండి జెవిఆర్ఓసికి డిప్యూటేషన్పై పంపిన కార్మికులను వెంటనే తిరిగి వెంకటేష్ ఖని ఓపెన్ కాస్ట్లో నియమించాలని, కోల్ క్రషర్స్, బొగ్గు రవాణా అన్నీ కూడా సింగరేణి సిబ్బందితోనే నడిపించాలని వి కే సి ఎం �
తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన షెడ్యూల్డ్ కులాల రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్స్ చట్టం–2025 (యాక్ట్ 15 ఆఫ్ 2025) ప్రకారం ఎస్సీ ఉప వర్గీకరణను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL)లో పూర్తిస్థాయిలో అమలు చేయడంలో య�
గ్రామాలలో సంఘాల బలోపేతం, మహిళల అర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సమాఖ్య సహాయకుల(వీఓఏ)కు పనికి తగిన ప్రతిఫలం దక్కటం లేదని వీఓఏల సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బొడ్డుపల్లి వసంత, ఈసం నాగమణి ఆవేదన వ్యక�
Naini Coal Block | నైని టెండర్లలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై ఆగమేఘాల మీద సాంకేతిక కమిటీ వేయడంతోపాటు విచారణ జరిపి మూడు రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించిన కేంద్రం ఆ తర్వాత జోరు చూపడం లేదన్న ఆరోపణలు వ్య