యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శ్రమతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్�
బొగ్గు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం మరో 9 గనులను ప్రారంభించనుంది. ఈ ఏడాది మూడు, వచ్చే ఏడాది రెండు కొత్త గనులతోపాటు పాత గనుల సామర్థ్యాన్ని భారీగా పెంచుకోవాలని లక్ష్య�
కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయానికి నూతనంగా బాధ్యతలను చేపట్టిన పర్సనల్ ఆఫీసర్ తిరుపతిని శుక్రవారం శాలువాతో సత్కరించి ఘనంగా స్వాగతించారు. ఈ సందర�
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే కోల్ మైన్ ప్రాజెక్టులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన వాటర్ ట్యాంకర్ ప్రమాదం మరోసారి గనుల భద్రతా ప్రమాణాలపై తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. నీటిని చల్లే పనుల్ల�
మణుగూరు ఏరియా నుండి కొత్తగూడెం ఏరియాకు బదిలీపై వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో గురువారం జీఎం కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఘనంగా సన్మానించారు. క�
సింగరేణి సంస్థ కార్మికుల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాల కోసం ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్లో దుర్గంధం వెదజల్లుతున్న కాల్వ కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సింగరేణి కొత్తగూడెం ఏర
పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ చేపట్టిన RP&NCRAP (రెమెడియేషన్ ప్లాన్ & సహజ సామాజిక వనరుల వృద్ధి ప్రణాళిక) కార్యక్రమం కింద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వెం
మూడు దశాబ్దాల పాటు వెంకట మోహనరావు వివిధ బాధ్యతల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి సింగరేణి సంస్థకు విశేష సేవలు అందించారని, అలాగే సత్యనారాయణ ఫైనాన్స్ విభాగంలో నిజాయితీ, సమయ పాలనతో పనిచేసి అందరి మన్ననలు
విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం శాలెం రాజు అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు భావన పెంపొందించేందుకు కోచింగ్ క్యాంప్లు �
సింగరేణి అర్జీ-3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2 ప్రాజెక్ట్లో జరుగుతున్న ఓవర్ బర్డెన్ (OB) పనులను రాజపూర్ గ్రామస్తులు ఆదివారం అడ్డుకున్నారు. ప్రాజెక్ట్లో భాగంగా సీ-5 కాంట్రాక్ట్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యాన
KTR | రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ‘మొత్తం దోచుకో.. దాచుకో’ అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త�
KTR బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 16 వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చామని ..అయితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, కార్మికులు వారి కుటుంబాలను ఇబ్బందులకు గురి చేస్తోందన�
సింగరేణి సంస్థ లాభాల వెనుక కాంట్రాక్ట్ కార్మికుల చెమట చుక్కలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింగరేణిలో వారు లేని విభాగం అంటూ లేకుండా పోయింది.