కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నడుంబిగించింది. నల్లనేల వేదికగా అనుబంధ సంఘం టీబీజీకేఎస్తో కలిసి సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ న
సింగరేణిలో బొగ్గు స్కాం ఆరోపణలపై యాజమాన్యం స్పందించింది. 40 లక్షల టన్నుల బొగ్గు మిస్సింగ్ అయ్యిందన్న వాదనలపై సంస్థ వివరణ ఇచ్చింది. సింగరేణిలో ప్రస్తుతం 26.51 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నట్టు సంస్థ అధికా�
సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు గళం విప్పనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన పర్యటన ఖరారైంది. ముందుగా పెద్దపల్ల�
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) సెంట్రల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 7, 8 తేదీల్లో కొత్తగూడెంలోని ఆర్సీఓఏ క్లబ్లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య తెలిప�
సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్పై బీఆర్�
సింగరేణిలో అవినీతిపై ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు ను నిర్వహిస్తున్నామని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) గనుల భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రెస్క్యూ అండ్ రికవరీ వర్క్స్ (Rescue and Recovery Works) శిక్షణ కోసం అర్హులైన ఉద్యోగుల నుండి దరఖాస్తులను ఆహ్వానిం�
సింగరేణిలో(Singareni) 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ప్రశ్నించారు.
బొగ్గు గని కార్మికులు దుమ్ము, ధూళి, కాలుష్యం మధ్య ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ అనారోగ్యానికి గురై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. సిం�
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజ�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణలో కొత్తగూడెం సింగరేణి ఏరియా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కార్మికులు, తెలంగాణ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శ
రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏఎల్పీ)లో సోమవారం జరిగిన ప్రమాదంలో గనిలో విధులు నిర్వహిస్తున్న తుమ్మల సాయి నాథ్ రెడ్డి (జనరల్ అసిస్టెంట్)పై టాప్ పాల్ (గని పైకప్పు భాగం) నుంచి బొగ్గు పెళ్
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఎస్ఓ టు జనరల్ మేనేజర్ జి.వి. కోటిరెడ్డి సింగరేణి సంస్థకు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శనివారం సింగరేణి కొత్తగూడెం ఏరియా �
రామవరం సింగరేణి డిస్పెన్సరీ మూసివేత కుట్రను యాజమాన్యం తక్షణమే విరమించుకోవాలని, ఆస్పత్రిని పునరుద్దరించాలని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రచార కార్యదర్శి వంగా వెంకట్ డిమాండ్ చేశా
జి.వి.కోటిరెడ్డి తన ఉద్యోగ జీవితంలో అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలిచారని, సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవని కొత్తగూడెం ఏరియా సెక్యూరిటీ ఆ�