పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చదనం పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సింగరేణి డైరెక్టర్ (పీ & పీ) కె. వెంకటేశ్వర్లు అన్నారు. సింగరేణ
సింగరేణి అధికారుల శ్రమకు తగిన వేతనాలు చెల్లించి, వారి గౌరవాన్ని కాపాడడంతో పాటు సంస్థ భవిష్యత్ను మరింత బలోపేతం చేయాలని బీసీ, ఓబీసీ కొత్తగూడెం ఏరియా అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి సకినాల సమ్మయ్య అన్నారు.
సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్దేనని, కార్మికులు ఆయనను జీవితాంతం గుర్తుకు పెట్టుకుంటారని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి పేర్కొన్నారు.
సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్
కొత్తగూడెం ఏరియాలోని పీవీకే నెం.5 ఇంక్లైన్ భూగర్భ గనిని సింగరేణి భూగర్భ గనుల జనరల్ మేనేజర్ కె. యాదయ్య శనివారం సందర్శించారు. గనిలో జరుగుతున్న ఉత్పత్తి, ఉత్పాదకత, భద్రతా ప్రమాణాలు, నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి మనుగడకు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బిజెపి భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో క�
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్వో) సిద్ధార్థ విక్రమ్ సింగ్ను సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలేం రాజు శనివారం ఇల్లెందు గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి �
కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి సంస్థ కాంగ్రెస్ పాలనలో స్కామ్లతో సర్వనాశనమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్�
సింగరేణి సంస్థకు చెందిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంకావడంపై సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం
అపరిష్కృతంగా, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై యాజమాన్యం, ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ సింగరేణి అధికారులు చేపట్టిన దీక్షలు గురువారం నాటికి నాల్గవ రోజుకు చేరాయి. పే అప్గ్రేడేషన్ను తక్షణమే అమ
సింగరేణిలో 12వ వేజ్ బోర్డు కమిటీని ఏర్పాటు చేసి, వేతన సవరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీసు ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఇల్లెందులో �
కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం మొండివైఖరిని విడనాడి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి అధికారులు డిమాండ్ చేశారు. సింగరేణివ్యాప్తంగా కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియ�
సింగరేణి కొత్తగూడెం ఏరియా, కార్పొరేట్ ఏరియాల్లో కొనసాగుతున్న అధికారుల రిలే నిరాహార దీక్షలకు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సంఘీభావం ప్రకటించింది. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కాపు కృష్�