రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాభాల వాటా విషయంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం నల్�
గుర్తింపు సంఘాన్ని పిలవకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సింగరేణి కార్మికుల మనోభావాలను దెబ్బతీశారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకుడు యూనియన్ సెంట్రల్ కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. మంగళవారం �
సింగరేణి కార్మికవర్గాన్ని కాంగ్రెస్ సర్కారు మరోసారి మోసం చేసింది. లాభాల వాటా పెంచి 34 శాతం ఇచ్చినట్లు గొప్పలకు పోయిన ప్రభుత్వం సంస్థ అభివృద్ధి, విస్తరణ పేరిట రూ. 4 వేల కోట్లకు పైగా పక్కన పెట్టగా, నల్లసూరీల
సింగరేణి కార్మికులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్కే దక్కుతుందని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ అన్నారు. కార్మికులకు ఇచ్చే లాభాల్లో 50 శాతం పైగా కోత విధించారని, నికర ల
ఆర్థిక సంవత్సరం 2023-24 కు వచ్చిన లాభాల్లో సుమారు రూ.2 వేల కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టుల కోసం తీసి ఖర్చు చెప్పని సింగరేణి యాజమాన్యం, ఈ సంవత్సరం అనగా 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి రూ.4,034 కోట్లు ఫ్యూచర్ ప్రాజెక్టులకు
సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను కార్మికులు సాధిస్తుంటారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సంస్థ లాభాల బాటలోనే నడుస్తుంది. ఇంత కష్టపడి పనిచేసిన కార్మికులకు, కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ప్రధాని ఆస్పత్�
Singareni | సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శ్రీరాంపూర్ ఓసీపీ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లనుంది. నెల రోజుల నుంచే మట్టి తవ్వకాలు, రవాణా(ఓవర్ బర్డెన్) పనులను సీఆర్ఆర్ సంస్థ నిలిపివేసింది.
ఆర్ధిక సంవత్సరంలో 2024-2025 సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ఇవ్వాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, ఏఐటీయూసీ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు శనివారం గ
సింగరేణిలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంస్థ పురోభివృద్ధిలో భాగస్తులు అవ్వాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఈ & ఎం) ఎం.తిరుమలరావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏరియాలో ఆయన పర్యటించారు. కొత్తగూడెం ఏరియా �
సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లను తీసుకుని అవసరం ఉన్న ప్రదేశాల్లో అమర్చుకుని సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. శుక్రవారం కొత్తగూ�
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సీ&ఎండీతో జరిగిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో కార్మికుల కోసం ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని, అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన వాస్తవ లాభాలన�
గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గన�