Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
మహిళా సాధికారత దిశగా సింగరేణి సంస్థ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై సింగరేణి ఉపరితల గనుల్లో మహిళా ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించింది. ఔత్సాహిక మహిళా ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
స్ట్రక్చర్ కమిటీలో జరిగిన ఒప్పందాలు సర్క్యులర్లు జారీ చేయకుండా జాప్యం చేయడం అలవాటుగా, అలసత్వంగా మారిందని కొత్తగూడెం ఏరియా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు అన్నారు. శనివారం కొత్తగూడెం ఏర�
భవిష్యత్లో దేశవ్యాప్తంగా నిర్వహించే బొగ్గు గనులతో పాటు ఇతర ఖనిజాల వేలంపాటలో సింగరేణి పాల్గొననున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కార్మిక సంఘాలు, సింగరేణి బోర్డు విజ్ఞప్తి మేర�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలంలో మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గురువారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా కొత్తూరు తండా గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు మాలోత్ సఖ్య తల�
సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉందని, క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో 2025-26 వా
మధుమేహం, రక్తపోటు పెరగడానికి కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దీనిని జయించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా అవసరమని డాక్టర్ డి.లలిత అన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు రాంపురం ప�
జూనియర్ మైనింగ్ ట్రైనీలుగా చేరి వివిధ కారణాలతో తొలగింపునకు గురైన 43 మంది ఉద్యోగులకు సింగరేణి తీపికబురు అందించింది. వారిని పునర్నియమించాలని నిర్ణయించింది.
ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వల్ల మధుమేహం, బీపీ వంటి వ్యాధులు పెరుగుతున్నాయని, నిర్లక్ష్యం చేస్తే గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తాయని, కావునా నిత్యం వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవ�
సింగరేణిలో నాలుగు బొగ్గు గనులకు జాతీయ స్థాయిలో ఫైవ్ స్టార్ అవార్డులు లభించాయి. ఈ మేరకు గురువారం ముంబైలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగ
గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల వారసులకు ఇచ్చే కారుణ్య నియామకాల్లో పట్టభద్రులైన అభ్యర్థులకు క్లరికల్ గ్రేడ్-3 పోస్టులను ఇవ్వడానికి సింగరేణి యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు గుర్తింపు కార్మిక సంఘంత�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ పాలన ఉందని కేటీ
కోల్ ఇండియాలో ఏ విధంగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లిస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా హై పవర్ వేతనాలు చెల్లించాలని కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇన్చా�