సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ సమ్మెకైనా వెనుకాడదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. జీడీకే-11వ ఇంక్లైన్ లో శనివారం జరిగిన గేట్ మీటింగ్
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోలిండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు గు�
సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు.
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ పరిధిలోని ఐఓబి బ్యాంక్ సింగరేణి బ్రాంచ్ ఎదుట గత పది రోజుల క్రితం ఒక పాన్ డబ్బా వెలిసింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు గుట్టు చప్పుడు కాకుండా బడ్డీ కొట్టు డబ్బని తీసుకువచ�
బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు నాయకులు వెల్లడించారు.
సింగరేణి లో (ఎస్సీసీఎల్)లో బొగ్గు రవాణా వ్యవస్థ అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా కొనసాగుతోందని ఆర్జీ-3 జీఎం మధుసూదన్, ఏపీ ఏజీఏం బండి సత్యనారాయణ తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATG) వైస్ చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్, యువజన సేవల కమిషనర్, అకోయిజం సోనీ బాలా దేవి( ఐఎఫ్ఎస్) సోమవారం సింగరేణి రామగుండం ప్రాంతాన్ని సందర్శించారు.
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు ప్లాంట్లను బొగ్గు కొరత సమస్య వేధిస్తున్నది. రానున్నది వర్షాకాలం కావడంతో భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రంకానున్నది. ఈ నేపథ్యంలో టీజీ జెన్కో, సింగరేణి అధికారులు అప్రమత్
వెంటనే తమకు రావాల్సిన పీఆర్పీ చెల్లించి, పెండింగ్ సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్కాలనీలో బెల్లంపల్లి రీజియన్ అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన ర్యాలీ చ�
యూనియన్లకు అతీతంగా సింగరేణి సంస్థను కాపాడుకుందామని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. ‘కాంగ్రెస్ హటావో.. సింగరేణి బచావో’ నినాదంతో ఈ నెల 23న కొత్తగూడెంలో జరిగే సింగరేణి �
కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా �
Singareni Accident | జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే-5 ఇంక్లైన్లో ప్రమాదం జరిగింది. గనిలో బ్లాస్టింగ్కు వినియోగించే పూర్ణిని స్కాన్ చేస్తున్న సమయంలో శ్రీరాములు ప్రవీణ్ అనే కార్మికుడి చేతిలో పేలిపో�
సింగరేణి సంస్థను కాంగ్రెస్ పెద్దలు రాబందుల్లా పీక్కుతింటున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మంచిర్యాలలో ఆదివారం మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, టీబీజీకేఎస్ �
సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార డైరెక్టర్లు, అధికారులకు పిలుపునిచ్చా రు. శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ స�