సింగరేణి కొత్తగూడెం ఏరియా నూతన జనరల్ మేనేజర్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సి.హెచ్.వెంకటరమణ సోమవారం తొలి షిఫ్ట్లో పీవీకే నెం.5 ఇంక్లైన్ గనిని సందర్శించి ఉద్యోగులు, అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించార�
సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో జేఎంఈటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎం. వసీం ఖాన్కు జరిగిన ఘటనపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో కార్మికులకు అందుతున్న వైద్య సేవల్
సింగరేణి కొత్తగూడెం ఏరియాకు నూతన జనరల్ మేనేజర్గా నియమితులైన సీహెచ్.వెంకట రమణ శనివారం జనరల్ మేనేజర్ ఏరియా కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వో టు జీఎం గోవిందరావు ఆధ్వర్యంలో ఏరియా ఉన్నతాధికార
సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించిన ఎం.షాలెమ్ రాజు శుక్రవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా రుద్రంపూర్ ఆర్సీఓఏ క్లబ్లో సింగరేణి అధికారులు, గుర్తింపు పొందిన కార్మిక సంఘాల న�
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్గా విశిష్ట సేవలందించి శుక్రవారం పదవీ విరమణ పొందనున్న ఎం.శాలెం రాజును ఏరియా ఎస్అండ్పీసీ సిబ్బంది, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు గురువారం ఏరియా ఎస్అండ్పీసీ కార్యాలయంల�
సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అప్రెంటిస్ శిక్షణ యువతలో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా వారి భవిష్యత్ ఉపాధికి బలమైన పునాదిగా నిలుస్తుందని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) క�
రాష్ట్రంలోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో దాదాపుగా 40వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. సంస్థలో ఒక కార్మికుడు దిగిపోతే అతని స్థానంలో ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ 1996 వరకు కొనసాగింది. ఆ తర్వాత సిం�
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, వీకేసీఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వ�
Protest | మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు.
ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తేనే సింగరేణి సంస్థ భవిష్యత్లో మరింత బలోపేతం అవుతుందని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ �
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుండి రావాల్సిన రూ.54 వేల కో
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఏఐటీయూసీ �
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా నిర్మించిన ఏరియా వర్క్షాప్లో స్వల్ప వర్షానికే నీరు నిల్వ ఉండడం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంకటేశ్ ఖని కోల్ మైన్ విస్తరణలో భాగంగా పాత జీఎం క�
గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ క
రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రేణిగుంట్ల ప్రవీణ్ కుమార్, కొంకటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్లను ఎ�