పివికే.5 ఇంక్లైన్ నందు అత్యధిక గైర్హాజరు ఉంటుందని, అందువల్ల గనికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో వెనుకంజలో ఉన్నందున గైర్హాజరు శాతాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచాలని ఏరియా ఎస్ ఓ టు జిఎం జ
భూగర్భ గనులతో సింగరేణి సతమతమవుతున్నది. ఈ గనుల్లో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధ్యంకాకపోవడంతో ప్రతీయేటా వందల కోట్ల నష్టాలను చవిచూస్తున్నది. సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం రామగుండం డి�
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం ఆదేశానుసారం సింగరేణి సంస్థలోని ఉద్యోగులందరూ తాము పనిచేసే ప్రాంతాల్లో మిషనరీ వినియోగాన్ని పెంచాలని, కార్మికులు కూడా తమ పని గంటలు పెంచుకోవాలన�
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, దాని దృష్టిలో ఉంచుకుని కాలనీల్లో గ్రూపులుగా ఏర్పడి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. సో�
బొగ్గు గ్రేడ్ లను పరిశీలించి వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) చీఫ్ విజిలెన్స్ అధికారి బాదావత్ వెంకన్న అన్నారు. శుక్రవారం సింగరేణి కొత్తగూడెం ఏరియ
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సింగరేణి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాంను హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక�
అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి బంగ్లోస్ క్వార్టర్స్ లో అరుదైన సర్పం కనిపించింది. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి పాము కనిపించగానే ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్�
సింగరేణి ఉద్యోగిని ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్లో సోమవారం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని కార్మిక ప్రాంతమైన రుద్రంపూర
సొంతింటి కల నెరవేర్చలేకపోవడం, ఇన్కం ట్యాక్స్ రద్దు చేయించక పోవడం, మారు పేర్ల సమస్యను తీర్చలేకపోవడం ఇలా ఒక్కటేమిటి అన్ని సమస్యల పరిష్కారంలో గుర్తింపు ప్రాతినిథ్యం వహిస్తున్న సింగరేణి కార్మిక సంఘా�
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని బాజు మల్లాయిగూడెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతుంది. సుమారు ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం�
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని టీబీజీకేఎస్ ఇన్చార్జి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. ఆదివారం గోదావరిఖని టీబీజీకేఎస్ కార్�
ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని రామలింగాపురం(కారేపల్లి క్రాస్ రోడ్), లింగం బంజర గ్రామాల ప్రజలు, మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు (Bonalu) నిర్వహించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, దివంగత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి (ఆగస్టు 6) నిర్వహణకు ఏరియాకి ప్రత్యేక నిధులు కేటాయించాలని సింగరేణి బీసీ & ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరింది. ఈ మేరకు శనివార�